The Stuxnet worm was no different.
The most striking aspect of the fast-spreading malicious computer program — which has turned up in industrial programs around the world and which Iran said had appeared in the computers of workers in its nuclear project — may not have been how sophisticated it was, but rather how sloppy its creators were in letting a specifically aimed attack scatter randomly around the globe.
The malware was so skillfully designed that computer security specialists who have examined it were almost certain it had been created by a government and is a prime example of clandestine digital warfare. While there have been suspicions of other government uses of computer worms and viruses, Stuxnet is the first to go after industrial systems. But unlike those other attacks, this bit of malware did not stay invisible.
If Stuxnet is the latest example of what a government organization can do, it contains some glaring shortcomings. The program was splattered on thousands of computer systems around the world, and much of its impact has been on those systems, rather than on what appears to have been its intended target, Iranian equipment. Computer security specialists are also puzzled by why it was created to spread so widely.
Global alarm over the deadly computer worm has come many months after the program was suspected of stealthily entering an Iranian nuclear enrichment plant, perhaps carried on a U.S.B. memory drive containing the malware.
Computer security specialists have speculated that once inside the factory and within the software that controls equipment, the worm reprogrammed centrifuges made by a specific company, Siemens, to make them fail in a way that would be virtually undetectable. Whether the program achieved its goal is not known.
Much speculation about the target has focused on the Iran nuclear plant at Natanz. In mid-July the Wikileaks Web site reported that it had learned of a serious nuclear accident at the plant. But international nuclear inspectors say no evidence of one exists.
The timing is intriguing because a time stamp found in the Stuxnet program says it was created in January, suggesting that any digital attack took place long before it was identified and began to attract global attention.
The head of the Bushehr nuclear plant in Iran said Sunday that the worm had affected only the personal computers of staff members, Reuters reported. Western nations say they do not believe Bushehr is being used to develop nuclear weapons. Citing the state-run newspaper Iran Daily, Reuters reported that Iran’s telecommunications minister, Reza Taghipour, said the worm had not penetrated or caused “serious damage to government systems.”
Siemens has said that the worm was found in only 15 plants around the world using its equipment and that no factory’s operations were affected. But now the malware not only is detectable, but also is continuing to spread through computer systems around the world through the Internet.
It is also raising fear of dangerous proliferation. Stuxnet has laid bare significant vulnerabilities in industrial control systems. The program is being examined for clues not only by the world’s computer security companies, but also by intelligence agencies and countless hackers.
“Proliferation is a real problem, and no country is prepared to deal with it,” said Melissa Hathaway, a former United States national cybersecurity coordinator. The widespread availability of the attack techniques revealed by the software has set off alarms among industrial control specialists, she said: “All of these guys are scared to death. We have about 90 days to fix this before some hacker begins using it.”
The ability of Stuxnet to infiltrate these systems will “require a complete reassessment” of security systems and processes, starting with federal technology standards and nuclear regulations, said Joe Weiss, a specialist in the security of industrial control systems who is managing partner at Applied Control Solutions in Cupertino, Calif.
One big question is why its creators let the software spread widely, giving up many of its secrets in the process.
One possibility is that they simply did not care. Their government may have been so eager to stop the Iranian nuclear program that the urgency of the attack trumped the tradecraft techniques that traditionally do not leave fingerprints, digital or otherwise.
While much has been made in the news media of the sophistication of Stuxnet, it is likely that there have been many other attacks of similar or even greater sophistication by intelligence agencies from many countries in the past. What sets this one apart is that it became highly visible.
Security specialists contrast Stuxnet with an intrusion discovered in the Greek cellphone network in March 2005. It also displayed a level of skill that only the intelligence agency of some foreign power would have.
A two-year investigation by the Greek government found an extremely sophisticated Trojan horse program that had been hidden by someone who was able to modify and then insert 29 secret programs into each of four telephone switching computers.
The spy system came apart only when a software upgrade provided by the manufacturer led to some text messages, sent from the system of another cellphone operator, being undelivered. The level of skill needed to pull off the operation and the targets strongly indicated that the culprit was a government. An even more remarkable set of events surrounded the 2007 Israeli Air Force attack on what was suspected of being a Syrian nuclear reactor under construction.
Accounts of the event initially indicated that sophisticated jamming technology had been used to blind the radar so Israeli aircraft went unnoticed. Last December, however, a report in an American technical publication, IEEE Spectrum, cited a European industry source as raising the possibility that the Israelis had used a built-in kill switch to shut down the radar.
A former member of the United States intelligence community said that the attack had been the work of Israel’s equivalent of America’s National Security Agency, known as Unit 8200.
But if the attack was based on a worm or a virus, there was never a smoking gun like Stuxnet.
Article took from this Site click here to go to that site
for references goto this sites http://blogs.forbes.com/firewall/2010/09/28/reality-check-is-stuxnets-iran-connection-the-new-iraqi-wmd/
Some Quotes
Wednesday, September 29, 2010
Thursday, September 16, 2010
సెప్టెంబరు17 చరిత్రకు వక్రభాష్యాలు
జమిందారీ దోపిడీకి, వెట్టిచాకిరీకి, నైజాం నిరంకుశ రాచరికానికి వ్యతిరేకంగా ప్రారంభమైన రైతాంగ సాయుధ పోరాటమే హిందూ, ముస్లిం పేదలను ఐక్యంగా నడిపింది. కులమత భేదాలకు అతీతంగా పోరాట యోధులు రక్తతర్పణ చేశారు. ఇప్పుడు సమస్య విలీనమా, లేక విమోచనా అన్నది కాదు. నాటి పోరాట కర్తవ్యాలు ఇంకా పూర్తి కాలేదు. చర్చ జరగవల్సిందీ, ఉద్యమించవలసిందీ వాటి గురించే. తెలంగాణా సాయుధ రైతాంగ పోరాట వార్షికోత్సవ సందర్భంగా గతాన్ని స్మరించుకునేది ఇందుకోసమే.
సెప్టెంబర్ 17 మరోసారి చర్చనీయాంశమైంది. విలీనమా? విమోచనా? విద్రోహమా? అంటూ కొన్ని రాజకీయ పార్టీలు కూడా చర్చోపచర్చలు చేస్తున్నాయి. అందరూ తెలంగాణా గురించే మాట్లాడుతున్నారు. ఏ తెలంగాణ గురించి అన్నదే అసలు సమస్య. ఈ చర్చోపచర్చల్లో, అసలైన సమస్యలు మరుగున పడుతున్నాయి. ఆంధ్రమహాసభ, కమ్యూనిస్టుల పాత్ర, విశాలాంధ్రలో ప్రజారాజ్యం నినాదం గురించి ఎవరికి తోచిన రాతలు వారు రాస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ, సమైక్య రాష్ట్రం గురించి వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ చర్చకు ప్రాధాన్యత ఏర్పడింది. వేరు తెలంగాణ గురించి ఎవరి అభిప్రాయాలు వారికి ఉండవచ్చు. కాని వీరతెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నేపథ్యం, దాని పునాదులు, తీరుతెన్నులు వేరు. వీరతెలంగాణ పోరాటాన్ని, వేరు తెలంగాణ చర్చను, కలగాపులగం చేయటం సమంజసం కాదు. చరిత్రను చరిత్రగా చూడాలి.
వీర తెలంగాణ విప్లవ పోరాటం చారిత్రాత్మకమైనది. మధ్య యుగాల నాటి అణచివేతపై ప్రజా తిరుగుబాటు. దేశంలోనే అతిపెద్దదైన హైదరాబాద్ సంస్థానంలో దేశ్ముఖ్లు, జాగీర్దార్లు, జమిందార్ల నిరంకుశ ఫ్యూడల్ దోపిడీకి హద్దుల్లేవు. ముందు జమిందార్లు, జాగీర్దార్ల భూముల్లో దున్నిన తరువాతనే రైతాంగం తమ భూమి దున్నుకోవాలి. చేతివృత్తిదార్లు తమ ఉత్పత్తులను వీరికి ఉచితంగా కట్టబెట్టాలి. వీరి కుటుంబాలలో ఉత్సవాల సందర్భంగా గొర్రెలు, మేకలు, కోళ్ళు ఉచితంగా ముట్టజెప్పాలి. ఇవన్నీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన శిస్తుకు అదనం. జమిందార్ల బిడ్డలను అత్తవారింటికి పంపేటపుడు, వారికి తోడు అత్తవారింట చాకిరి చేయడానికి దళిత బాలికలను పంపించేవారు. జమిందార్లు, అధికారుల ఇండ్లలోనూ, కార్యాలయాల్లోనూ వెట్టిచాకిరీకి, గ్రామంలో కుటుంబానికి ఒకరు చొప్పున పంపాలి. ఈ ఫ్యూడల్ దోపిడీికి, వెట్టిచాకిరీకి, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఉప్పొంగిన తిరుగుబాటే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం.
ఈ పోరాటంలో తొలి అమరుడు బందగీ. ఆయనను 1941 జూలై 17న భూస్వామ్య గూండాలు హత్యచేశారు. సంఘం కార్యకర్త (ఆంధ్రమహాసభను సంఘం అని పిలిచేవారు) ఐలమ్మ భూమిమీద పంటను కాజేయడానికి వచ్చిన దేశ్ముఖ్ల గూండాలను రైతాంగం తరిమికొట్టింది. ఐలమ్మ పంటకు రక్షణ కల్పించింది. ఈ అవమాన భారాన్ని తట్టుకోలేని దేశ్ముఖ్ల గూండాలు 1946 జూలై 4న దొడ్డి కొమరయ్యను పొట్టన పెట్టుకున్నారు. దానితో అగ్గి రగిలింది. క్రమంగా తిరుగుబాటు సాయుధ రూపం దాల్చింది.
1928లోనే మాడపాటి హనుమంతరావు నాయకత్వంలో ఆంధ్రమహాసభ ప్రారంభమైంది. 1934లో కమ్యూనిస్టు పార్టీ ఆంధ్రలో ఆవిర్భవించింది. 1940 నాటికే నైజాంలో ఆంధ్రమహాసభను సమైక్య ప్రజాసంస్థగా, నైజాం వ్యతిరేక ప్రజాశక్తుల వేదికగా కమ్యూనిస్టు పార్టీ రూపొందించింది. ఫ్యూడల్ వ్యతిరేక, నైజాం వ్యతిరేక పోరాటం నడిపింది కమ్యూనిస్టు పార్టీ. జమిందార్ల దౌర్జన్యాలు, నైజాం సైన్యాల అణచివేత, రజాకార్ల (వాలంటీర్ల పేరుతో ఏర్పడిన నిజాం ప్రైవేటు సైన్యం) దాడులను ఎదిరించి సాగిన సుదీర్ఘ పోరాటమది. ఈ క్రమంలోనే 1946లో విశాలాంధ్రలో ప్రజారాజ్యం కోసం పుచ్చలపల్లి సుందరయ్య పిలుపునిచ్చారు. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం ప్రకటించినప్పటికీి, హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కావడానికి నిరాకరించింది. నైజాం సర్కారుకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటం కొనసాగింది.
స్వాతంత్య్రోద్యమకాలంలో, హైదరాబాద్ వంటి సంస్థానాలకు వ్యతిరేకంగా పోరాటానికి కాంగ్రెస్ సిద్ధపడలేదు. స్వాతంత్య్రానంతరం కూడా నైజాంతో సహా సంస్థానాధీóశులతో రాజీకే సిద్ధపడింది. నైజాం సర్కారు స్వతంత్ర రాజ్యంగా కొనసాగడానికి కేంద్ర కాంగ్రెసు ప్రభుత్వం అంగీకరించింది. కమ్యూనిస్టుపార్టీ నేతృతంలో సాగిన సాయుధ రైతాంగ పోరాటం మాత్రం అసఫ్జాహీ వంశపు మధ్యయుగాల నాటి రాచరిక పాలన పునాదులను కుదిపేసింది. నైజాం సర్కారు కూలిపోవడం తథ్యం అని తేెలిపోయింది. అదే జరిగితే ఈ ప్రాంతమంతా కమ్యూనిస్టుల అధిపత్యం కిందకు వస్తుంది. అది గమనించిన నెహ్రూ ప్రభుత్వం, గోల్కొండ ఖిల్లా పునాదులు కదులుతున్న సమయంలో, 1948 సెప్టెంబర్ 13న యూనియన్ సైన్యాలను రంగంలోకి దించింది. అందుకే నాలుగు రోజులు తిరగకుండానే, ఏ ప్రతిఘటన లేకుండానే సెప్టెంబర్ 17న నైజాం సర్కార్ లొంగిపోయింది.
నిజాం లొంగిపోయిన మరుక్షణం, ఆ ప్రజాకంటకుడైన రాజునే రాజ ప్రముఖ్గా నెహ్రూ ప్రభుత్వం నియమించిన విషయం మరువలేం. ఏడాదికి 50లక్షలు నష్ట పరిహారంగానూ, మరో 50లక్షల రూపాయలు రాజ భరణాలుగానూ ముట్టజెప్పింది. గ్రామాల నుండి పారిపోయిన జమిందార్లు, జాగీర్దార్లు, షేర్వాణీలు విడిచి ఖద్దరు బట్టలు, తెల్ల టోపీిలతో మళ్లీ గ్రామాలకు చేరుకోడానికి, పేదల అధీóనంలో ఉన్న భూములను తిరిగి స్వాధీóనం చేసుకునేందుకు నెహ్రూ సైన్యాలు అండగా నిలిచాయి. ప్రతిఘటించిన రైతాంగం పైన భయంకరంగా దాడులు చేశాయి. ఈ పరిస్థితులలో సుదీర్ఘపోరాటంలో సాధించుకున్న భూములు, ఇతర హక్కుల పరిరక్షణ కోసం కమ్యూనిస్టుపార్టీ నాయకత్వంలో రైతాంగం సాయుధ పోరాటం కొనసాగించక తప్పలేదు. 1951 అక్టోబర్ 21 వరకు ఈ పోరాటం సాగింది.
భూమి కోసం, భుక్తికోసం సాగిన ఈ పోరాటంలో 6వేల మంది ప్రాణాలొడ్డారు. 10వేల మంది కమ్యూనిస్టులు, ప్రజాపోరాటయోధులు మూడు, నాలుగు సంవత్సరాల పాటు నిర్బంధ శిబిరాలలో, జైళ్ళలో మగ్గవలసి వచ్చింది. 50వేల మంది పోలీస్ క్యాంప్లలోనూ, మిలటరి క్యాంప్లలోనూ వారాలు, నెలలతరబడి చిత్రహింసలకు గురయ్యారు. గ్రామాల్లో లక్షలాది ప్రజల మీద దాడులు చేశారు. ఆస్తులు లూటీ చేశారు. మహిళలను మానభంగాలకు, అవమానాలకు గురిచేశారు. నెహ్రూ సైన్యాలు రాక ముందు 1,500 మంది మరణిస్తే, అవి చేరిన తరువాత మరో 2,500 మంది ప్రత్యక్షంగా వారి తుపాకులకు బలయ్యారు. మరో 2వేల మంది కాన్సన్ట్రేషన్ క్యాంప్లలో తనువు చాలించారంటే, నెహ్రూ సైన్యాలు ఎవరిమీద యుద్ధానికి వచ్చాయో అర్థ్ధం చేసుకోవచ్చు. కాశ్మీర్ సంస్థానం విలీనం సందర్భంగా పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో కేంద్రం ఎంత ఖర్చు చేసిందో, ఇక్కడ సాయుధ రైతాంగ పోరాటాన్ని అణచడానికి కూడా అంత ఖర్చు చేసింది.
ఈ సాయుధ రైతాంగ పోరాటంలో 10వేల మంది గ్రామదళ సభ్యులు, 2వేల మంది గెరిల్లాదళ సభ్యులతో కూడిన ప్రజాసైన్యం పాల్గొన్నది. 16వేల చ.మైళ్ళ భూభాగంలో ప్రజారాజ్యం స్థాపించింది. 10 లక్షల ఎకరాల భూమి పంచింది. 3వేలగ్రామ రాజ్యాలను ఏర్పాటుచేసింది. బేదఖళ్లు నిలిచిపోయాయి. వెట్టిచాకిరి రద్దు చేశారు. వడ్డీ భారాల నుంచి పేద రైతులకు విముక్తి కల్పించారు. వ్యవసాయ కార్మికుల కనీస వేతనాలు అమలు జరిపారు. ప్రజాకంటక అటవీ అధికారులను తరిమివేసి గిరిజనులను కాపాడారు. ఈ పోరాటంలో పురుషులతో సమానంగా, మహిళలు తమ ప్రాణాలొడ్డి పోరాడారు. ఈ క్రమంలోనే మహిళలకు పురుషులతో సమాన హక్కులు గ్యారెంటీ చేయబడ్డాయి. కుల,మత భేదాలను మరిచి పేదలంతా సమైక్యంగా అగ్రకుల భూస్వాముల దురహంకారంపై తిరగబడ్డారు. గ్రామరాజ్యాల్లో అందరూ సమానంగా గుర్తింపు పొందారు. ఈ పోరాట ఫలితంగానే భూమి సమస్య దేశ ఎజెండా మీదకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం కూడా భూసంస్కరణల చట్టం, కౌల్దారి రక్షణచట్టం చేయవలసి వచ్చింది. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కూడా ఈ పోరాటం మార్గం సుగమం చేసింది.
హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్లో విలీనం కావటంతో, మరాఠీ మాట్లాడే ఐదు జిల్లాలు మహారాష్ట్రలోను, కన్నడం మాట్లాడే 3జిల్లాలు కర్ణాటకలోను విలీనం చేశారు. దీనితో మద్రాసు నుండి ఆంధ్రప్రాంతాన్ని వేరు చేయాలన్న ఉద్యమం ఊపందుకున్నది. పొట్టి శ్రీరాములు మరణానంతరం ఆంధ్రరాష్ట్రం అవతరించింది. 1892లో పుట్టిన ఆర్యసమాజ్ కానీ, 1927లో పుట్టిన ఇత్తెహాద్ ఉల్ ముస్లిమీన్ కాని, హిందూ-ముస్లిం సామాన్య ప్రజల మధ్య వైషమ్యాలు పెంచడానికి ప్రయత్నించాయి. హుమ్నాబాద్, గుల్బర్గా, ఉద్గిర్, ధూల్పేట వంటి ప్రాంతాల్లో మత ఘర్షణలను రెచ్చగొట్టారు. జమిందారీ దోపిడీకి, వెట్టిచాకిరీకి, నైజాం నిరంకుశ రాచరికానికి వ్యతిరేకంగా ప్రారంభమైన రైతాంగ సాయుధ పోరాటమే హిందూ, ముస్లిం పేదలను ఐక్యంగా నడిపింది.
కులమత భేదాలకు అతీతంగా పోరాట యోధులు రక్తతర్పణ చేశారు. ఇప్పుడు సమస్య విలీనమా, లేక విమోచనా అన్నది కాదు. నాటి పోరాట కర్తవ్యాలు ఇంకా పూర్తి కాలేదు. చర్చ జరగవల్సిందీ, ఉద్యమించవలసిందీ వాటి గురించే. తెలంగాణా సాయుధ రైతాంగ పోరాట వార్షికోత్సవ సందర్భంగా గతాన్ని స్మరించుకునేది ఇందుకోసమే. సెప్టెంబర్ 17 విలీనం నిజమే, విమోచనా నిజమే. హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్లో విలీనం అయినది ఒక చారిత్రక వాస్తవం. నైజాం రాచరిక పాలన నుంచి విముక్తి పొంది ప్రజాస్వామ్య పాలనలో అడుగుపెట్టిందీ నిజమే. ముస్లిం రాజు నుండి హిందువులకు విమోచన కలిగించినట్లు చిత్రీకరిస్తూ మతం రంగు పులిమే వారు కొందరైతే, ప్రత్యేక తెలంగాణా వాదానికి ముడిపెట్టే వారు మరికొందరు. ఈ రెండు వాదనలు చరిత్రకు వక్ర భాష్యాలే.
ఇక విద్రోహ దినం అనటంలో అర్థంలేదు. నిజాం నిరంకుశ రాచరికం కూలిపోవడాన్ని సర్వత్రా హర్షించారు. తర్వాత కాలంలో కొందరు, ఈ సాయుధ పోరాటాన్ని 1951 అక్టోబరు తర్వాత కూడా కొనసాగించి వుండాల్సిందనే వాదనను ముందుకు తెచ్చారు. ఇక్కడి నుండి దేశం మొత్తాన్ని పెట్టుబడిదారీ, భూస్వామ్య పాలన నుండే విముక్తి చేయగలిగివుండే వారమని వీరి వాదన. కానీ వాస్తవ పరిస్థితులు, దేశంలో ప్రజలు అందుకు సిద్ధంగా లేరన్న వాస్తవం వీరికి ఆరు దశాబ్దాలు గడిచినా అర్థ్ధం కాలేదు. 1948లో కలకత్తాలో జరిగిన కమ్యూనిస్టు పార్టీ తీర్మానం, భారతదేశానికింకా స్వాతంత్య్రం రాలేదనే అంచనా ప్రకటించింది. అది కూడా సరైంది కాదని త్వరలోనే తేలిపోయింది. తెలంగాణా ప్రాంతంలో ఒకరిద్దరు నాయకులు, ఆనాటి హైదరాబాద్ స్టేట్ ఇండియన్ యూనియన్లో విలీనం చేయొద్దని ప్రకటించటంతో, వారి మీద కమ్యూనిస్టు పార్టీ విశాలాంధ్ర కమిటీి చర్య తీసుకున్నది. ఈ ఘటనలను కూడా, ఇప్పుడు కొందరు వక్రీకరించి తప్పుడు భాష్యం చెబుతున్నారు.
ఈ పోరాటం ఎజెండా పైకి తెచ్చిన భూమి సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. కేంద్రం, కౌల్దారి చట్టం గురించి గాని, భూసంస్కరణ చట్టం గురించి గాని ముందుగానే ఊదరగొట్టి భూస్వాములు జాగ్రత్త పడడానికి తోడ్పడింది. కాపాడుకోగలిగినంత భూమిని భూస్వాములు అడ్డదారుల్లో సర్దుకున్న తరువాత కూడా 16,63,881 ఎకరాలు మిగులు భూమి ఉన్నట్లు డిక్లేరేషన్ ఇవ్వక తప్పలేదు. అయినా, నేటికీ అందులో మూడో వంతు కూడా పేదలకు పంచలేదు. ఇది కాక 17,35,000 ఎకరాల సాగుకు లాయకైన పడావు భూమి ఉన్నది. 16,90,000 ఎకరాల పచ్చిక బయళ్ళు, 6,92,500 ఎకరాల ఇతర భూములు కూడా పంచేందుకు అవకాశం ఉన్నదని కూడా తేలింది. ఇది కాక ఫారెస్టు, రెవెన్యూ శాఖల మధ్య వివాదాల్లో ఉన్న మరో 75 లక్షల ఎకరాల భూమి, మరో 3,75,000 ఎకరాల దేవాదాయ భూమి కూడ పంచేందుకు అవకాశం ఉన్నది. అయినా ప్రభుత్వం ఈ పని చేయడానికి సిద్ధ్దంగా లేదు. గత ఐదారు సంవత్సరాలలో పంచినట్లు చెప్పుకుంటున్న రాళ్ళురప్పల భూమి లెక్కిస్తే కూడా సుమారు 7లక్షల ఎకరాలకు మించలేదు. అది కూడా కాగితాలకే పరిమితమైంది. రాష్ట్ర ప్రభుత్వమే నియమించిన కోనేరు రంగారావు కమిటీ కూడా రాష్ట్రంలో భూమిలేని పేదలందరికీి భూమి పంచవచ్చునని తేల్చి చెప్పింది. రాష్ట్రంలో భూమిలేని వ్యవసాయ కూలీల సంఖ్య 1991లో ఒక కోటి 10లక్షలు ఉండగా, ఇపుడది సుమారు 2కోట్లకు చేరుకున్నది. అటవీ హక్కుల చట్ట ప్రకారం కూడా గిరిజనులకు, తరతరాలుగా సాగుచేసుకుంటున్న నిరుపేదలకు పంచదగిన భూమి 30లక్షల ఎకరాలు ఉన్నది. ఇందులో 80శాతం తెలంగాణలోనే ఉన్నది. ఇప్పటికీ ప్రభుత్వం గుర్తించింది 3లక్షల ఎకరాలు మాత్రమే. కౌలు సమస్య పరిష్కారం కాలేదు. వీటి పర్యవసానంగానే 2007లో, రాష్ట్రంలో మరోసారి 7మాసాల పాటు మహత్తర భూ పోరాటం సాగింది. ఇప్పటికీ కులవివక్ష అంతం కాలేదు. గిరిజనుల, వెనుకబడిన తరగతుల, మహిళల సామాజిక సమస్యలు పరిష్కారం కాలేదు. మిగిలి ఉన్న ఈ చారిత్రక కర్తవ్యం గురించి చర్చ జరగాలి. ప్రజల్లో చైతన్యం పెంచి, వారిని కర్తవ్యోన్ముఖులను చేయాలి.
Note:Article from prajasakti paper written by Veeraiaha(CPM Party State Scerterail member)
Friday, September 10, 2010
BIRTH DAY CALUCULATOR
Hi Friends ,
Yesterday i read one article so iam sharing with you
Just try this for caluclating your Birth Date
+ 13
x 25
- 200
+ Month u r born
x 2
- 40
x 50
+ last 2 digits of the Year u born
- 10500 = ??**
You get the Answer "??" = "Your Birth Date (DDMMYY)"
I think this will intrests you..................
Yesterday i read one article so iam sharing with you
Just try this for caluclating your Birth Date
4 x Ur Birth Date
+ 13
x 25
- 200
+ Month u r born
x 2
- 40
x 50
+ last 2 digits of the Year u born
- 10500 = ??**
You get the Answer "??" = "Your Birth Date (DDMMYY)"
I think this will intrests you..................
Friday, September 3, 2010
Illegal Mining Country Suffers Collateral Damage As well
AS we go to press, the central government’s rejection of the permission sought by the Aluminium giant Vedanta to mine bauxite in the Niyamgiri Hills of Orissa has hit the headlines. The central government had declared that Vedanta has seriously violated all the major laws like the Environment Protection Act, the Forest Conservation Act and the Forest Rights Act. It has ordered a further investigation into the allegation that the bauxite currently being sourced by Vedanta from 14 Jharkhand mines comes from at least 11 that do not have a valid environmental clearance. It is estimated that if the clearance had been given, in this instance, it would have led to the destruction of seven kilometers of forests that await inclusion in the Niyamgiri wildlife sanctuary. This would also have dealt a devastating destruction of livelihood and habitation of the Dongaria Kondh and Kutia Kondh tribal population who inhabit these forests.
Notwithstanding the charges of `politicisation’ – one citing that this decision has come on the eve of Rahul Gandhi’s visit to the area to uphold the rights of the tribals, while another citing the fact that if such a permission was granted, then Anil Agarwal’s Vedanta would have outstripped Mukesh Ambani’s Reliance as the richest Indian – this decision once again brings to the fore the crucial issue of the loot of our country’s mineral resources.
The loot of our mineral resources, particularly illegal mining and illegal exports of such resources constitutes the worst case of `crony capitalism’ in India today. Bellary and illegal iron ore exports have been figuring in the news for a long time now. Worse is the fact that such loot of our mineral wealth is not confined to any one mineral or to any one state. There is literally a mine of information in the answers given to parliamentary questions on the widespread loot of the country through illegal mining and illegal exports in a large number of states. This represents a gigantic loot of the resources of our country.
No country that aims to play an important global role can afford to permit such a loot. The United States of America does not today draw from its large oil reserves. It imports nearly all its requirement of oil, saving its own oil reserves for a future possible emergency. Similarly, our giant neighbour, China , maintains its own mineral resources as a fall back option when international resources dry up. We, on the other hand, appear to be overactive in squandering our rich mineral resources that enormously profit a few people, mostly through sleaze.
There is, thus, an urgent need for us to nationalise all mineral resources in our country and simultaneously ban all export of mineral resources from our country. Those who wish to use our mineral resources are welcome to set-up their production facilities in our country, thus adding value on our soil and providing employment to our people. Our mineral wealth will, thus, expand our productive capacity. This wealth cannot be allowed to be exported to other countries in order to increase their productive capacities at our cost. This is precisely what is being allowed today that sustains the super profits generated by a few.
The exposure of the Reddy Brothers in Bellary is a revealing case in point. The incumbent BJP chief minister of Karnataka, in a 21 page reply to some questions in the state assembly, said on July 10, 2010 that in the past seven years, more than 30 million tones of iron ore was illegally exported from the state of Karnataka alone. At a conservative price of $ 150 per tonne, these illegal exports would value a staggering Rs 22,500 crore or more. What is worse is the fact that such loot has been happening through successive governments of different political parties in the state. Investigations have shown that the entire administrative machinery, in one way or another, is involved in facilitating such a loot.
This issue of the loot of our mineral resources has implications that go beyond the domain of violation of law and pecuniary gain. To use the infamous US terminology, there is immense `collateral damage’ to the country. It has been estimated that over 1.6 lakh hectares of forest land have been diverted for mining. With the levels of technology today, it is possible to recover our mineral wealth without seriously damaging the environment. Further, iron ore mining alone has used up 77 million tones of water in just one year, 2005-06. This water would have met the daily needs of nearly 3 million of our people who do not have potable water near their households or habitations.
In 2006 alone, 1.84 billion tones of waste was dumped on the fertile land of our country due to such indiscriminate mining. This adversely affects the fertility of our soil, and hence, agricultural productivity. This is the `collateral damage’ that is taking place in terms of forest depletion, in terms of water that is being used up, which is a scarce resource in many parts of our country, in terms of dumping of waste on arable and fertile land reducing the production of foodgrains.
This is not all. The collateral damage extends to negatively influencing our polity and democracy. The ill-earned money through illegal mining is vastly influencing the politics and government formations in various states of the country with Karnataka being the most glaring example. The large-scale use of this ill-gotten money during elections is distorting our parliamentary democracy by forcing people not to vote on the basis of the policies of different political parties, but on the basis of the amount of money that they distribute to buy votes. These expenditures put to shame the ceiling on electoral expenses put by the Election Commission.
Further, the mapping of the areas of growing Maoist violence clearly shows that these are areas that are rich in mineral deposits and areas predominantly inhabited by our tribal brothers and sisters. The mining activities leading to large-scale displacement of tribal population in complete violation of the law of the land generates discontent that feeds the political project of Maoist violence. Thus, there is also a collateral damage in terms of strengthening those political forces which are completely opposed and antithetical to the system of parliamentary democracy in our country.
The issue of safeguarding our country’s rich mineral resources is no longer an issue of only preventing the loot of our precious resources or to bring to book the culprits who are making enormously huge profits through illegal means. It is an issue of protecting our environment, our scarce resources, our democracy and our polity. It is an issue of safeguarding the modern Indian Republic .
In the 60th anniversary of our Republic, we need to take the bold step of nationalising all our mineral resources and banning of the export of these resources. In the interest of modern India and the welfare of our people, sufficient pressure must be brought upon the central government, through popular mobilisations, to undertake such a course.
Wednesday, August 25, 2010
Parliamentary Politics and Increasing Money Power
THREE hundred MPs elected to the 15th Lok Sabha in 2009 are crorepatis. The number was 154 out of 543 in the 14th Lok Sabha. Of course, even in the period following independence, industrialists and business houses used to influence people’s representatives through their money power. In the present era of liberalisation, industrialists are trying to enter the legislative bodies directly as people’s representatives.138 out of the total 203 MPs of the Congress party in the Lok Sabha are crorepatis. The main opposition party, the BJP occupies the second place with 58 crorepati MPs.
The value of the total assets declared by the present Lok Sabha MPs while filing their nominations for the parliament elections was Rs 3075 crores. These are the book value of the assets. The real value is considerably more than this. And it is common knowledge that the value of the undeclared assets will be even more.
We call ourselves the largest democracy in the world. We have 72 crore registered voters. The government has declared that the expenditure for holding the 2009 parliament elections was Rs 1120 crores. It is estimated that the total expenditure of the candidates would be more than Rs 10,000 crores. As per the rules, a candidate in the parliament elections cannot spend more than Rs 25 lakhs; in the case of the elections to the state assemblies, the expenditure should not be more than Rs 10 lakhs. If we calculate the total expenditure of all the candidates to the 543 Lok Sabha constituencies, how much would be the expenditure? Even if, say, 10 candidates on an average have contested in each Lok Sabha constituency, the total expenditure should be Rs 1350 crores. Instead, the fact that the total expenditure is estimated at Rs 10,000 crores itself reveals the extent to which the role of money has increased in elections.
When 300 out of the 543 Lok Sabha MPs and 95 out of the total 215 MPs in Rajya Sabha are crorepatis, is it necessary to explain whom the discussions in the parliament benefit and whose interests are protected by the parliament?
77 per cent of the people in our country are surviving on less than Rs 20 per day. On the other hand, the number of Indians among the richest of the world is growing. 58 crores out of our 72 crores registered voters are poor. But ironically, majority of their representatives are crorepatis! Uttar Pradesh leads the other states in poverty and in the number of poor. Parties, which are highly vocal about the oppressed, about the dalits, about social justice, have been ruling the state. The largest number of crorepatis, 52, have been elected from this state!
VOTE TURNED INTO A COMMODITY
The tendency to degrade democracy and make it ridiculous with money power has attained more speed in the era of globalisation. The amount of money offered by various bourgeois parties to the voters for casting their ‘highly sacred vote’, is increasing to such an extent that it is not so easy for the voters to reject it. ‘They pay Rs 150 per person for participating in a procession wearing the party cap. In addition they also give ‘biryani’, and a quarter bottle of liquor. The remuneration is more for distributing voters’ slips house to house. At least Rs 1000 is paid per day for the polling agents. That is why we are quite busy during election time’ said a woman working as a domestic maid. It is clearly evident that market economy has converted election campaign as a business, vote as a commodity and completely robbed democracy of its true spirit. The days of seeking to appease voters calling them ‘gods’ have gone. These are the days when the poor think that they can be happy for at least a few days if the rich contest elections. This is nothing but an effort to change the situation where universal adult suffrage and its power have to kneel down before the might of the money power of the rich.
The policies of liberalisation are very cruel and anti people. But, to implement them, there has to be a government. The electoral system is needed to form the government. And in these elections, only those who support the policies of liberalisation must be elected. Even within the bourgeois democratic system, if elections are held with the true spirit of democracy, there is a possibility of people defeating the ruling classes and elect the Left parties and those who are pro poor. There are such examples all over the world. Sukarno in Indonesia in the 1960s and Allende in Chile in 1971 won elections in their countries. Today, we are witnessing instances of anti imperialist forces and Leftists winning elections in several Latin American countries. In our country too, as early as in 1957 a government led by EMS Namboodiripad was formed in Kerala. In 1967 and later, Left parties were able to form and sustain governments in Kerala, West Bengal and Tripura.
Wherever the Left parties win elections and come to power, they try to implement anti imperialist and anti capitalist policies within the existing possibilities. That is why US imperialism tries to intervene in all the elections held anywhere in the world. It resorts to all sorts of machinations to prevent the Left forces from coming to power. If the Left forces come to power despite these, it continues its scheming against these governments and makes all efforts to topple them.
Marx said that capital tries to go to any corner of the world, enter any sector and do any job to increase its profits and will stoop to any level for this. In the present stage, the role of finance capital has increased manifold. International finance capital is not in a position to tolerate the existence of any force that creates even small hurdles to its movements, activities and exploitation.
Our country is an example. In the 14th Lok Sabha, the UPA government was dependent on the support of the Left parties. We have seen the efforts of the Left parties in blocking the implementation of the economic reforms by the ruling classes. Soon after the results of the 2009 parliament elections came out, Manmohan Singh said that he felt relieved and unshackled. The international and national capitalist class was more elated. The forces of ‘reform’ have utilised all the resources at their disposal to ensure that the strength of the Left, which were creating obstacles in speedy implementation of their reforms, is reduced.
At present the possibility of attacking the Left through semi fascist methods, as was done in the 1972 elections in West Bengal , does not exist. The changes in the method of conducting elections, the changes in the communication system, the increasing awareness among the people, the coming into existence of coalition politics, and more than these, the increased strength of the Left compared to 1972, the continuing unity of the Left forces and the Left having some friends – all these factors are preventing the exact repetition of the 1972 scenario.
That is why finance capital has utilised its own strength – the power of money – liberally in the 2009 elections. That is why the strength of crorepatis has doubled in the 15th Lok Sabha.
MENACE OF PAID NEWS
The ruling classes are increasing poverty through their policies of liberalisation. They are utilising the same poverty as a weakness of the people to gain upper hand in the elections, by throwing in huge amounts of money in the elections. They are trying to attack the consciousness of the people through the strength of the media. The report of the Press Council of India presented in the Council meeting on April 26 demonstrates the gravity of the malaise of ‘paid news’ afflicting the media.
‘Paid news’ is nothing but advertisement creating an illusion of news. Advertisements are counted as election expenses. But, news is not. So, huge amounts of money are collected and reports are written highly praising the candidate. The articles written in this regard by eminent journalist P Sainath exposing the case of Ashok Chavan, chief minister of Maharashtra , are commendable. Same type of ‘news’ in 47 full page supplements, praising Ashok Chavan appeared in three papers within a period of ten days. More than Rs 75 crores should have been paid if these were considered as advertisements. But Ashok Chavan has shown that he spent only Rs 5379 on advertisements in papers during the elections. Of course, it is another matter that the MLA, a member of the family owning the paper got a cabinet berth in Ashok Chavan’s ministry.
In the era of liberalisation, the capitalists in our country are increasing their wealth by outright exploitation of public and natural resources. In 2010 – 11 budget, Rs 39,000 crores were allotted to NREGA, but tax concessions worth Rs Five lakh crores were extended to the corporates. By ensuring that the price of the gas from KG basin is fixed to benefit his interests, Mukesh Ambani gained an additional profit of Rs 65,000 crores. The private telecom companies were benefitted by Rs 60,000 crores, by bidding for the 2 G Spectrum at cheap rates. The Reddy brothers resorted to illegal mining involving an additional three crore tonnes of iron ore. The international price of one tonne of iron ore is Rs 4500. This means that the Reddy brothers earned an additional Rs 1,35,000 crores through illegal iron ore mining! Lakhs of crores of rupees are involved in the allotment of land and in mining in Andhra Pradesh alone.
The ruling classes believe that they should be in majority in the legislative bodies too in order to continue this outright exploitation and amassing of wealth. They are trying to ensure this. They feel that it is not enough to operate behind the scenes; so they are directly coming onto the stage. At one time, there was demarcation between the politicians and capitalists. Now, some of the ‘strong’ politicians are becoming capitalists. And, capitalists are donning the second role of politicians. They are trying to suffocate and smother democracy with their money bags. They are indulging in a show of providing welfare benefits to curtail the resentment of the people. They are starting their own TV channels and newspapers and creating an illusion that what they propagate through their media is the public opinion. While creating irretrievable harm to democracy in practice and acting in most autocratic manner, they propagate that this is democracy. They indulge in malicious propaganda that communists oppose democracy and run dictatorial governments while what they practice is true democracy. Communists and democratic and secular minded people must take this situation as a challenge and expose the drama of the ruling classes. The democratic spirit of the people has to be advanced.
Saturday, June 5, 2010
నైజాం పాలనలో మత ఘర్షణలు, శాంతి యత్నాలు
తెలుగు మాట్లాడే ప్రజల చరిత్రను గమనిస్తే ఒక్క విషయం స్పష్టంగా తెలుస్తుంది. ప్రజలు మత సామరస్యంతో ప్రాంతాలకు అతీతంగా ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుంది. ప్రజలందరూ తమ శక్తియుక్తులన్నిటినీ సమకూర్చడం వల్లనే సాంస్కృతిక, వాస్తుపరమైన, కళాపరమైన అభివృద్ధి కూడా జరిగింది. కానీ దురదృష్టవశాత్తు రాష్ట్ర అభివృద్ధి గతంలో ఫ్యూడల్ పాలక వర్గాలకూ నేడు భూస్వామ్య-పెట్టుబడిదారీ వర్గాల కూటమికీ మాత్రమే పరిమితమైంది. దోపిడీ పీడనల పట్ల ప్రజల్లో చైతన్యం పెరగుతున్న కొద్దీ వారు పాలక వర్గాల ప్రయోజనాలతో బహిరంగంగా ఘర్షణ పడుతున్నారు. సామాజాన్ని నిర్మించడానికి శ్రామిక ప్రజలు ఒళ్లుగుల్ల చేసుకుంటుంటే పాలక వర్గాలు తమ ప్రయోజనాలు రక్షించుకోడానికి సమాజాన్ని ముక్కలు చేస్తున్నారు.
ఆంధ్ర ప్రదేశ్లో రాష్ట్ర విభజన/సమైక్యత మీద ప్రస్తుతం జరుగుతున్న చర్చలు అనేక విషయాలను వెలుగులోకి తీసుకొచ్చాయి. తెలుగు మాట్లాడే ప్రజల చరిత్రకు సంబంధిం చిన విషయం వీటిలో ఒకటి. రాష్ట్ర చరిత్రను గమనిస్తే ఆంధ్ర రాష్ట్రానికి తొలుత ఈనాటి భౌగోళిక స్వరూపం లేదన్న మాట వాస్తవమే అయినప్పటికీ ప్రస్తుత మూడు ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగు మాట్లాడే ప్రజలను అనేక మంది పాలకులు ప్రాంతాలతో సంబంధం లేకుండా ఒకే గొడుగు కిందకు తెచ్చారన్న మాట కూడా అంతే వాస్తవం. తెలుగు నేలకు చెందిన ప్రజలు సామరస్యంతో నివసిస్తూ దాని సాంస్కృ తిక, ఆర్థిక, కళాపరమైన పురోగతికి దోహద పడ్డారు.
1
మొట్టమొదటిసారిగా ఆంధ్రుల గురించి క్రీ.పూ.800 సంవత్సరం ఐతరేయ బ్రాహ్మణ గ్రంథంలో పేర్కొనబడింది. అందులో వారి ప్రాంతాన్ని దక్షిణాపథంగా పేర్కొన్నారు. ఆంధ్రులు తనచే పాలించబడుతున్న వారని 13వ శతాబ్దపు అశోకుని శిలాశాసనంలో పేర్కొనబడింది. మౌర్యుల తరువాత శాతవా హనులు ఆంధ్రదేశాన్నీ, దక్కన్ పీఠభూమిలోని కొంత ప్రాంతాన్నీ 400 సంవత్సరాలు (క్రీ.పూ. రెండో శతాబ్దం నుంచి క్రీ.శ. రెండో శతాబ్ది వరకూ) పాలించారు. తూర్పు చాళుక్యులు నేడు ఆంధ్ర ప్రదేశ్లోని మూడు ప్రాంతాలనూ ఒకచోట చేర్చి రాజకీయ స్థిరత్వాన్ని సమకూ ర్చారు. 7వ, 14వ శతాబ్ద కాలంలో దేశీయ తెలుగు భాషా పద్ధతి సాహితీ మాద్యమంగా ఆవిర్భవించింది. భారతదేశ సంస్కృతిలో తెలుగుకు ఒక ప్రత్యేకస్థానం ఏర్పడింది.
12వ, 13వ శతాబ్దంలో మొత్తం తెలుగు నేలను (త్రిలింగ దేశం అనేవారు) పాలించిన కాకతీయుల పాలన తెలుగువారి సమిష్టి కృష్టి, కలిమికి మచ్చుతునక. కాకతీయుల కాలంలో అభివృద్ధి చెందిన కళలు, వాస్తు శిల్పకళ, సంస్కృతి, భాష, సాహిత్యంలో మూడు ప్రాంతా ల తెలుగువారి భాగస్వామ్యం ఉంది. కాకతీ యుల తరువాత తెలుగుప్రాంతం కృష్ణదేవ రాయల విజయనగర సామ్రాజ్యంలో ఐక్య మైంది. అనంతరం 500 ఏళ్లపాటు తెలుగు వారు విజయనగర, బ్రాహ్మణి, కుతుబ్షాహి రాజుల చేత పాలించబడ్డారు. ఈ కాలంలో దక్షిణ-పడమర ప్రాంతాలైన తుంగభద్ర ఒడ్డున ఉన్న ప్రాంతాల నుండి తెలంగాణా, కోస్తాంధ్ర, రాయలసీమ, తాంజోర్, మధురై వరకు ఈ రాజ్యాలకింద ఏకీకృతమైనాయి.
కుతుబ్షాహీ వంశపాలన స్థాపకుడైన కులీ కుతుబ్షా 1518లో స్వాతంత్య్రాన్ని ప్రకటించు కుని మచిలీపట్నం వరకూ ఉన్న తెలుగు ప్రజలను పాలించాడు. హైదరాబాద్ నగరాన్ని క్రీ.శ.1590-91 కాలంలో మహమ్మద్ కులీ నిర్మించాడు. హైదరాబాద్ నిర్మాణానికి డెక్కన్ ప్రజలందరినుండీ- ఉత్తర కర్నాటక నుండి మరట్వాడానుండి, ఆంధ్ర, తెంగాణా, రాయల సీమలనుండి - ప్రజల వద్ద పన్నులు వసూలుచేసి డబ్బు సమకూర్చారు.
2
14వ, 18వ శతాబ్ద కాలంలో తెలుగువారి చరిత్రమీద విస్తరిస్తున్న హిందూ మతం, సంస్కృతి ప్రభావంతో బాటు ఇస్లామిక్ సంస్కృతి ప్రభావం నిర్ణయాత్మకంగా పడింది. మొట్టమొదటిసారిగా తెలుగుభాష, సంస్కృతిపై డెక్కనీ, ఉర్దు, పర్షి యన్ సాంప్రదాయాల ప్రభావం పడింది.
ఈ కాలమంతా మతసామరస్యానికి ఉదాహరణగా నిలిచింది. సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో మొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రానికి ముస్లింల రాక ప్రారంభమైంది. ఢిల్లీ నుంచి దౌలతాబాద్కు రాజధాని మార్చాలన్న మొహ మ్మద్ బిన్ తుగ్లక్ ఆలోచన వల్ల ఢిల్లీనుండీ, ఉత్తరాది నుండీ అనేకమంది ప్రజలు దౌలతా బాద్కు తరలివెళ్లారు. వీరు ఈ ప్రాంతాల్లో ఢిల్లీ సంస్థలతో పోలిక గల అనే సంస్థలు నిర్మించారు. దీంతో డెక్కన్ చరిత్రలో ఒక కొత్త సామాజిక, రాజకీయ, సాంస్కృతిక చరిత్ర ప్రాంరంభమైంది.
డెక్కన్లో అల్లావుద్దీన్ ఖిల్జీ, మాలిక్ కఫూర్ విధ్వంసం సృష్టించిన తరువాత, బహ్మనీ, మొగల్, అసఫ్జాల ఏడు శతాబ్దాల సుదీర్ఘ పాలన తరువాత కూడా డెక్కన్లోని హిందూ ప్రాచీన కట్టడాలు చెక్కుచెదరలేదు. ఈ కాలంలో మత ఘర్షణలు జరగలేదు. రెండు మతాలకు సంబంధించినవారు పరస్పర గౌర వంతో మెలిగేవారు. ఒకరి ప్రభావం మరొకరిపై పడడమే కాదు అవి కింది స్థాయివరకు పోనిచ్చారు. ఈ ధోరణి వల్ల ఈ ప్రాంతంలో మిశ్రమ సంస్కృతి ఏర్పడింది. శత్రువులైన బహ్మనీలు, విజయనగర సామ్రాజ్య పాలకులు యుద్ధాలు చేసినా వారి పోరు రాజకీయాలకే పరిమితమైంది. మతఘర్షణలకు వారి మధ్య తావులేదు. ఇద్దరి సామ్రాజ్యాలలో హిందు వులు, ముస్లింలు కీలకమైన బాధ్యతలు నిర్వ హించేవారు. రాజకీయాలు ఇద్దరి సంస్థానా లలో మతాలకు అతీతంగా ఉండేవి.
హిందువుల పండగలైన హోలీ, ఉగాది, దీపావళి, సంక్రాంతి, బసంతిల్లో ముస్లింలు పాల్గొనేవారు. మహ్మద్ కులీ పండగలపై తనకున్న మమకారాన్ని అనేక పద్యాల్లో వ్యక్తపరిచాడు. హిందువులు కూడా ముస్లింల పండగలలో ముఖ్యంగా సుఫీ విశ్వాసాలకు దగ్గరగా ఉన్న వాటిలో పాల్గొనేవారు. ఈ విషయంలో 'అషుర్ఖానా' (ప్రవక్త మనవడి యుద్ధసాధనాలు దాచి ఉంచే ప్రదేశం) ముఖ్య పాత్ర నిర్వహించింది. కుతుబ్ షాహి సామ్రా జ్యంలోని ప్రతి గ్రామంలోనూ 'పీర్లు' పేరుతో దాని నమూనా ఉండేది.
ముస్లిం పండితులు, సుఫీలు, కవులు, సుల్తాన్లు, డెక్కనీని తమ భాషగా మార్చు కున్నారు.. వారు మాట్లాడే భాషలోని అనేక పదాలు రకరకాల ప్రాంతాల భాషల నుంచి సేకరించినవి. కుతుబ్షాహీ హిందువులకు, ముస్లింలకు మధ్య ఉన్నత పదవుల్లో తేడా చూపలేదు. తమ సంస్థానంలో జరిగే తగాదాల పరిష్కారానికి ఆయా మత సంబంధిత నియ మాలు తెలియజేయడానికి సుఫీలు, ఖాజీలు, హిందు పండితులను పిలిచేవారు. కుతుబ్షాహీ సామ్రాజ్యంలో హిందువులు పూర్తి రక్షణనూ, స్వేచ్ఛనూ ఆస్వాదించేవారు. గోల్కొండ సామ్రా జ్యంలో ఇస్లాంలోకి బలవంతపు మార్పిడి జరిగిన దాఖలాలు లేవు. ఆనాడు సమాజంలో మతసహనం, విశాల దృక్పథం, మానవతా వాదం ఇమిడివుండేవి. ముస్లింలు, హిందువులు ఒకరి సంస్కృతీ, సాంప్రదాయాల ను మరొకరు ఇచ్చిపుచ్చుకునేవారు. ఆనాటి సాహిత్యం, శిల్పకళ, పండగలు రెండు మతాల మేలికలయి కను చాటిచెపుతాయి.
ప్రొఫెసర్ పనికర్ దీనిగురించి ఇలా చెప్పారు: ''బ్రిటిష్ వారు రాకముందు భారత్లో అన్ని సంస్కృతుల మేలుకలయిక జరిగింది. ఆ నాడు దేశంలో మతసామరస్యం ఒక్కటి మాత్రమే ఉన్నంత మాత్రాన ఈ క్రమం జరిగేది కాదు. ఒక మతం నుండి మరో మతం ఇచ్చి పుచ్చుకోవడం జరిగిందంటే ఒకరి మతం పట్ల మరొకరికి గౌరవం, అభిమానం ఉన్నాయన్న మాట. ఇటువంటి ధోరణి వల్లనే గత 2000 సంవత్సరాల కాలంలో మన దేశంలో ఒక సంస్కృతి మరో సంస్కృతిలోకి చొచ్చుకుపోవడం జరిగింది''
3
1724 తరువాత డెక్కన్ పీఠభూమి చరిత్ర.. ఇంగ్లాండ్, ఫ్రాన్సులకు చెందిన ఈస్ట్ ఇండికా కంపెనీల వ్యాపార, వలసవాద ప్రయో జనాలచేతా, అసఫ్జాహీ నిజామ్స్, మరాఠా పీష్వాస్, కర్నాటక రాజుల రాజకీయ యుద్ధా లచేతా లిఖించబడింది. డెక్కన్ భూమిని 1724 నుంచి సెప్టెంబరు 1948 వరకూ అసఫ్జాహీ నిజామ్స్ పాలించారు.
1768 -1801 మధ్య కాలంలో నిజాం తను చేసిన అప్పుకు గాను ఆంధ్ర, రాజలసీమ ప్రాంతాలను బ్రిటిష్ వారికి అప్పగించాడు. 1768లో ఉత్తర సర్కారు జిల్లాను బ్రిటిష్ వారికి బదిలీ చేశాడు. 1788లో గుంటూరు సర్కా రును అప్పగించాడు. 1800లో ఒక ఒప్పందం కింద నిజాం రాయలసీమ జిల్లాలు, బళ్లారి (ప్రస్తుతం కర్నాటకలో ఉన్నది)పై హక్కులను బ్రిటిష్వారికి దారాదత్తం చేశాడు. అయితే ప్రస్తుతం నెల్లూరు, ప్రకాశం జిల్లాలుగా ఉన్న నాటి నెల్లూరు ప్రాంతాన్నీ, చిత్తూరు జిల్లాలోని కొంత ప్రాంతాన్నీ 1781లో బ్రిటిష్ వారు ఆర్కాట్ నవాబు నుండి స్వాధీనం చేసుకున్నారు. దాంతో 1801 నాటికి తెలుగు మాట్లాడే ప్రజలు రెండు ప్రాంతాలుగా విడిపోయారు. అందులో ఒకటైన తెలంగాణా నిజాం ఫ్యూడల్ వంశపారంపర్య పాలన కిందకు పోయింది. రెండోదైన ఆంధ్రగా పిలవబడే ప్రాంతం బ్రిటిష్ పాలనలోని మద్రాసు ప్రెసిడెన్సీ కిందకు పోయింది. అందువల్ల మొత్తం 2000 సంవత్సరాల తెలుగు ప్రజల చరిత్రలో 1801 నుండి 1947 మధ్య కాలంలో మాత్రమే వారు రెండు విభిన్న రాజకీయ, ఆర్థిక వ్యవస్థలుగల ప్రభుత్వాల కింద చీలి ఉన్నారు. ఈ 150 సంవత్సరాల కాలంలోనే నిజాం పాలనకింద రెండు మతాల ప్రజల మనసుల్లో అనుమాన బీజాలు నాటుకున్నాయి. ఇవి వారి మధ్య ఐక్యతకు ప్రమాదంగా పరిణమించాయి.
అఫ్జల్ ఉద్ దావ్లా పరిపాలనా కాలంలో 1857 పరిణామాల (మొదటి స్వాతంత్య్ర సంగ్రామం) వల్ల కొంతవరకు హిందూ ముస్లింల మధ్య సాన్నిహిత్యం పెరిగింది. సాలార్ జంగ్ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ఈ సామరస్య విధానం కొనసాగింది. దీని గురించి క్లాడె కాంప్ బెల్ తను రాసిన ''నిజాం పాలిత ప్రాంతాల తీరు'' అన్న గ్రంథంలో ఇలా పేర్కొన్నాడు: ''హైదరాబాద్ సంస్థానంలో వివిధ మతాల మధ్య కనిపిస్తున్నంతటి సామరస్యం భాతర దేశంలోని మరే హిందూ, మహమ్మదీయ పాలకుని కిందా కనిపించడం లేదు.'' ఆ విధం గా ఈ కాలంలో మత సామరస్య విధానం కొనసాగింది. కాని మీర్ మహమ్మద్ ఆలి ఖాన్ హయాం వచ్చేసరికి ఈ విధానం నుండి క్రమంతా పక్కకు మరలడం ప్రారంభమైంది.
మీర్ మహమహమ్మద్ ఆలీ ఖాన్ హయాంలో ఎందుకిలా జరిగిందో తెలుసు కోవాలంటే ఈ కాలంలో మొత్తం దేశవ్యా పితంగా మారిన పరిణామాలను గురించి మనం తెలుసుకోవలసి ఉంటుంది. 1857 సంగ్రామం బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా పోరాడ టంలో హిందూ-ముస్లిం ఐక్యత యొక్క ఆవశ్యకతను గురించి భారత ప్రజలకు నేర్పి నట్లే వారి ఐక్యతను చెడగొట్టకపోతే వచ్చే నష్టాన్ని గురించికూడా బ్రిటిష్ వాడికి తెలియజెప్పింది. దాంతో అప్పటినుండి బ్రిటిష్ వాడు భారత ప్రజలను మతాలవారీగా విడగొట్టి ఉంచడానికి ఒక పద్దతి ప్రకారం మత రాజకీయాలను ముందుకు తెచ్చాడు. వలస వాతం సృష్టించిన వాస్తవ పరిస్థితలు అంటే ఆర్థికంగా అభివృద్ధి లేమి, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక మార్పులూ మతతత్వం పెరుగుదలకు పునాదిని ఏర్పరిచాయి.
హిందూమత పునరుద్ధరణ వాదం ప్రాచీన చరిత్రను ఆకాశానికెత్తడం ప్రారంభించింది. అదే సమయంలో మధ్య యుగాల కాలంలో జరిగిన అభివృద్ధిని చిన్నదిగా చేసి చూపింది. వీరు క్రమంగా మతపునరుద్ధరణ వాదం హద్దులూ, మతంలోపల అంతర్గత సమీకరణల హద్దులూ దాటి ముస్లింలను శత్రువులుగా చూపెట్టే స్పష్ట మైన మతతత్వ మార్గాన్ని పట్టారు. ఆ విధంగా క్రమంగా గతంలోని 'పరస్పర గౌరవం', 'అభి మానం' అనే సంస్కృతి నుండి రెండు మతాలూ పరస్పరం అనుమానంతో చూసుకునే స్థితికి వెళ్లాయి. వలసవాద పాలకులు రెండు మతాల మధ్య ఏర్పడిన ఈ మతభావనలను తమకు అనుకూలంగా ఉపయోగించుకున్నారు. వారు రెండు మతాల్లోని భయాలను ఎగదోసి వేర్పాటు వాద భావనలు పెంచారు.
ఈ పూర్వరంగంలో 1892లో హైదరా బాద్లో ఆర్యసమాజం ఏర్పడింది. 1895లో మొట్టమొదటి సారిగా గణేష్ ఉత్సవాలను బహిరంగ ప్రదేశంలో నిర్వహించడం జరిగింది. ఈ ఉత్సవం పెరుగుతున్న జాతీయ భావాల నుండి పుట్టుకొచ్చిందే అయినప్పటికీ హైదరా బాద్లో అది ఆర్యసమాజ్, దాని కార్యకలా పాలతో ముడి వేసుకుంది. హిందూ పండుగల పైన ముఖ్యంగా హిందూ, ముస్లిం పండుగలు ఒకేమారు వచ్చే సందర్భంలో ప్రభుత్వం కొన్ని నిషేధాలు పెట్టింది. దాంతో సంస్థానంలోని హిందువుల్లో అసంతృప్తీ, అస్థిరతా భావం ఏర్పడింది. ఈ నిషేధాలు ఘర్షణలను నివారిం చాల్సింది పోయి కొత్త ఘర్షణలకు కారణ మయ్యాయి. 1765 నుంబీ బ్రిటీష్ ప్రభుత్వ మిత్రునిగా ఉంటూ వచ్చిన నిజాం ప్రభుత్వం తమ పాలనలో ప్రజలకు మతస్వేచ్ఛను కలగజేస్తే స్వాతంత్య్ర పోరాటానికి దారితీస్తుం దని భయపడింది. అప్పటినుండి అది హిందు వుల ఉత్సవాలపై నిషేధాలు విధించడం, ముస్లిం మత మజ్లీస్-ఇట్టిహద్-ఉల్-ముస్లిమీన్ను సమర్థించడం ప్రారంభించింది.
ఆర్యసమాజ్ ఈ పరిస్థితిని ఉపయోగించు కుంది. తన కార్యక్రమాలను ఉధృతం చేసి, తీవ్రమైన ప్రచారానికి పూనుకుంది. మరోవైపు మజ్లిస్, ముస్లింల సంఖ్యను పెంచడానికి మతమార్పిడి ప్రారంభించింది. ఇవి ఇరుమతాల మధ్య అనుమానాలు, అపోహలు మరింత పెరగడానికి దారితీశాయి. ఆ విధంగా మత ఘర్షణలు పెరగడానికి కావలసిన బీజాలన్నీ నాటబడ్డాయి. 1930లో డెక్కన్ ప్రాంతంలోనూ, 1938లో హైదరాబాద్లోనూ మొదటి మత ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఆ తరువాత కాలంలో రాష్ట్రచరిత్ర అనేక రక్తపుటలతో నిండింది.
4
నిజాం హయాంలో రాష్ట్ర సామాజిక, ఆర్థిక జీవనం ఫ్యూడల్ దోపిడీకి, గ్రామాల్లో వెట్టి విధానం వల్ల ప్రభావితమైంది. మొత్తం పట్టణ ప్రాంతాలన్నీ కలుపుకుంటే 500 ఫ్యాక్టరీలుండేవి. ఈ పట్టణాల్లో ప్రజల ఆదా యల మధ్య అంతరం అత్యధికంగా ఉండేది. ప్రభుత్వంలోని అత్యున్నతాధికారి జీతం సంవత్స రానికి 5 కోట్ల రూపాయలు. కాగా కార్మికుల సంత్సర ఆదాయం కేవలం రూ.144 నుంచి రూ.720 వరకూ ఉండేది.
ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని కప్పి పుచ్చడంలో భాగంగా ముస్లిం మద్దతు పొందేం దుకు మజ్లిస్, నిజాం సహకారంతో ''ముస్లింలు పాలక వర్గం'' అన్న ప్రచారాన్ని అందుకున్నది. దాంతో పెరుగుతున్న హిందూ మధ్యతరగతి, వ్యాపార వేత్తలు, మేధావులు ఈ ప్రచారానికి ఎదురుతిరగడం ఆరంభించారు. దాంతో ఆర్య సమాజం ''హిందూ ప్రజలకు'' నాయకునిగా, 'ముస్లిం పాలకులకు'' వ్యతిరేకిగా ఆదరణ సంపాదించింది.
దేశాన్ని మతపరంగా విభజించాలన్న ప్రతి పాదన ప్రభావం కూడా ఈ ప్రాంతం మీద పడింది. ఖాసిం రజ్వీ నాయకత్వంలోని మజ్లిస్ మిలిటెంట్ విభాగమైన రజాకార్లు హైదరాబాద్ స్వాతంత్య్రం కోసం డిమాండ్ చేయడం ప్రారం భించారు. కొన్ని ప్రాంతాల్లో వారు ప్రజలపై హత్యలు, దోపిడీలు చేశారు. బాధితులు హిందువులు కావడం చేత, రజాకార్లు ముస్లిం పాలకుని నాయకత్వంలోని ముస్లిం రాజ్య సిద్ధాంతంతో ప్రభావితమైన ముస్లింలు కావడం చేత హిందువుల్లో భయాందోళనలు మొదల య్యాయి. ఈ పరస్పర అపనమ్మకం తర్వాత కాలంలో భయంకర మతవిధ్వేషాలను సృష్టిం చింది.
భారత జాతీయ కాంగ్రెస్ 1940వ దశకం వరకూ కూడా 'సంస్థానాల్లోని' ప్రజల సమస్య లను పట్టించుకోకపోవడంతో ఆర్యసమాజ్, మజ్లిస్లకు పరిస్థితి వదిలివేయబడింది. ఈ ప్రాంతం కమ్యూనిస్టుల ప్రభావం కిందకు వచ్చేవరకు ఈ పరిస్థితి కొనసాగింది. కమ్యూ నిస్టుల రాకతో ఆంధ్ర మహాసభ ప్రజల సమస్య లను తీసుకుని ఒక మిలిటెంట్ సంఘంగా మారింది. ప్రఖ్యాత తెలంగాణా సాయుధ పోరాటాన్ని నడిపింది. ఈ పోరాం ఆర్యసమా జం, మజిలీల విచ్ఛిన్న రాజకీయాలకు పూర్తిగా విరుద్ధమైనది. కమ్యూనిస్టుల నాయకత్వంలో హిందూ, ముస్లిం మతాలకు చెందిన ప్రజలు దోపిడీకి వ్యతిరేకంగా పోరాటంలో పాల్గొన్నారు. ఈ పోరాటం సందర్భంగా వారు పీడకులది ఏ మతం అన్న విషయాన్ని పట్టించుకోలేదు.
పోలీస్ చర్య తరువాత నిజాం ఓడిపో వడం, ఆయన సంస్థానం భారత యూనియన్లో విలీనం కావడం కొత్త మార్పులు తీసుకు వచ్చింది. అప్పటివరకూ 'మనమంతా పాలక వర్గం' అన్న మజ్లిస్ ప్రచారపు భ్రమల్లో ఉన్న ముస్లింలకు ఒక్కసారిగా ఆ భ్రమాత్మక బుడగ పగిలిపోయినట్లయింది. భ్రమాత్మకమైనదే అయినా 'తమ సామాజిక హౌదా పోయింది' అన్న భావనా, వారి పేదరికం వారిని ఒక్క కుదుపుకు గురిచేసింది. తమ మధ్య రాజీతో అధికారంలోకి వచ్చిన బూర్జువా-భూస్వామ్య వర్గాలు సహజంగానే వారి బాధలు తీర్చడానికి గానీ, వారి భయాలు పోగొట్టడానికి గానీ పూను కోలేదు. అంతటితో ఆగకుండా ఈ ప్రాంతంలో ప్రజాదరణ పొందుతున్న కమ్యూనిస్టులను వారు మతతత్వ శక్తులను ప్రోత్సహించడం ప్రారంభిం చారు. తాత్కాలికంగా వారు కమ్యూనిస్టులను ఓడించి ఉండొచ్చుగాక కాని ఈ ప్రయత్నాలు మతవిధ్వేషాలను మరింత పెంచాయి. ఈ కాలంలో ఆర్యసమాజ్ స్థానాన్ని జనసంఘం ఆక్రమించి, హిందువుల ప్రయోజనాల కాపాడే, మజ్లిస్కు వ్యతిరేకంగా నిలబడే శక్తిగా ముందుకు వచ్చింది.
సమాజానికి జరిగే నష్టాన్ని గురించి ఆలోచించకుండా కాంగ్రెస్ పార్టీ, పాలక వర్గాలూ తమ స్వల్పకాల ప్రయోజనాలకోసం మతఘర్షణలు రెచ్చగొట్లే ఎత్తుగడలను అవలం భించారు. దీని గురించి ప్రొఫెసర్ ఫణిక్కర్ ఇలా రాశారు: ''భారత దేశ రాజకీయాల్లో మతతత్వం అనేది ఒక అంతర్భాగం అయిపో యింది. పాలక వర్గ రాజకీయాలకూ, మత తత్వానికీ మధ్య ఉన్న సంబంధాన్ని అర్ధం చేసుకోకుండా మనం మతతత్వానికి పునాది ఎందుకు పెరుగుతోందో అర్ధం చేసుకోలేం. బూర్జువావర్గ రాజకీయాలు అన్ని సామాజిక విభజనలనూ అందులోనూ అత్యంత ముఖ్యమైన మతాన్ని తన ప్రయోజనాలకోసం ఉపయోగించుకుంటుంది.''
ఒకప్పుడు సహనానికి మారుపేరైన ఆంధ్ర ప్రదేశ్ పాలకవర్గాలు చేపట్టిన ఈ అవకాశవాద రాజకీయాల వల్ల నేడు అహ్మదాబాద్, ముంబై తరువాత మత ఘర్షణల్లో మూడో రాష్ట్రంగా నిలిచింది. మత ఘర్షణలకు కారణాలు ప్రార్థనా స్థలాల ముందు మైకుల మోతగానీ, ఊరేగింపుల మీద వేయడం గానీ, లేక ప్రార్థనా స్థలాలను అపవిత్రం చేయడంగానీ ఏం జరిగినా వెను వెంటనే మతఘర్షణలు దావానలంలా వ్యాపిస్తున్నాయి. కారణాలేమైనా ఈ మత ఘర్షణలు రెండు మతాల మధ్య నెలకొన్న లోతైన విభజనకు ప్రతిబింబాలుగా ఉన్నాయి.
5
మన దేశం ఎంచుకున్న ఆర్థిక విధానాలు ఈ గాయాలను మన్పే విధంగా లేవు. పాలక వర్గాలు 'పెట్టుబడి-కేంద్రంగా నడిచే' ఆర్థిక విధానాన్ని అవలంభిస్తున్నాయి. ఒకచోట జరిగే అభివృద్ధి క్రమంగా అన్ని ప్రాంతాలకు చేరుతుం దనేది వీరి వాదన. కానీ మనకు కనిసిస్తుందల్లా దారిద్య్రం ఎడారిలో ఒక్కడక్కడా ఒయాసిస్సు ల్లాంటి ధనిక ప్రాంతాలు మాత్రమే. ఇటువంటి పరిస్థితి ప్రాంతీయ ధోరణులు పెరగడానికి మంచి క్షేత్రంగా పనికొస్తుంది. సహజంగానే దీనివల్ల ప్రజలు అభివృద్ధి చెందిన ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. దానివల్ల ఆయా ప్రాంతాల జనాభాలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. హైదరాబాద్ వంటి నగరాల్లో నివసించే ముస్లిం లు తమ అవకాశాలు మరింత తగ్గిపోతున్నా యనిభయాందోళనతో కొట్టుమిట్టాడుతున్నారు. ఇది మతతత్వ శక్తుల పెరుగుదలకు మరింత అవకాశం ఇస్తోంది.
వలస పోవడం ముస్లింల మీద పడుతున్న మరో ప్రభావం. కొంతమంది ముస్లింలు గల్ఫ్కు వలసవెళ్లి డబ్బు గడించి వచ్చి హైదరాబాద్లో వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభి స్తున్నారు. ఇప్పటికే నగరంలో వ్యాపారాల్లో పాతుకుపోయినవారు, ముఖ్యంగా హిందూ మతానికి చెందిన వారు వారిని తమకు పోటీ దారులుగా చూస్తున్నారు. తమ వ్యాపారాలను కాపాడుకోడానికి ఈ వ్యాపార వేత్తలు తమతమ మత సంస్థలను ప్రోత్సహిస్తున్నారు. ఇవన్నీ హైద్రాబాద్ నగరాన్ని అగ్నిగుండంగా మార్చాయి.
ఇలా పాలక వర్గాలూ, వారి ప్రతినిధులైన పార్టీలూ తమ స్వార్ధం కోసం మతాన్ని వాడుకు న్నాయి. తమ ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలకు ప్రమాదం వస్తుందనుకున్న ప్రతిసారీ మతఘర్షణలను రెచ్చగొడుతున్నాయి. అధికార పార్టీ ముఠా కుమ్ములాటలను కూడా మతఘర్ణ ణలతో పరిష్కరించుకోడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ మత ఘర్షణలు ప్రజల మనస్సుల్లో మతవిధ్వేషాలను మరింత లోతుగా పాదుకొల్పు తున్నాయి. మతతత్వం పెట్టుబడిదారీ వ్యవస్థ సృష్టించిన అవ్యవస్థ అనిప్రొఫెసర్ బిపిన్చంద్ర చెప్పారు. ఆయితే అది క్రమంగా సమాజంలోని అన్ని వర్గాల్లోకీ ముఖ్యంగా పేదల్లోకి చొచ్చుకు పోతోందని తెలిపారు. ఎందుకంటే వీధుల్లో పోరాటాల్లోకి వచ్చేది పేద ప్రజలే.
ఇప్పటికే మతతత్వంతో నిండిఉన్న పరిస్థి తికి ప్రాంతీయ తత్వం తోడయింది. ఈ రెండూ అసమాన అభివృద్ధి వల్ల తలెత్తినవే. పాలక వర్గాలు ప్రజల మధ్య చీలికలు తెచ్చేందుకు వర్గ అస్థిత్వం మినహా మిగిలిన అన్ని అస్థిత్వాలనూ ఉపయోగించుకుంటున్నాయి. తన ప్రయోజనాలు నెరవేర్చుతా యనుకున్న ప్పుడల్లా అవి మతతత్వం, ప్రాతీయ తత్వం, కులతత్వం వగైరా అన్ని అస్థిత్వాలనూ ఉపయో గించుకుంటాయి. 1960వ దశకం రెండో భాగంలో రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోయింది. ప్రజలు తమ బాధలపట్ల నిరస నలకు దిగారు. ఈ కాలంలోనే మనం మొదటి సారి కాంగ్రసేతర పార్టీలు ప్రభుత్వ పగ్గాలు చేపట్టడం చూశాం. ఇదే సమయంలో మహా రాష్ట్రలో శివసేన, అస్సాంలో లచిత్సేన ప్రాంతీయతత్వాన్ని అస్త్రాలుగా వాడుకుని పెరగడమూ చూశాం. ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రత్యేక తెలంగాణావాదం అప్పుడే మొదలైంది.
సంక్షోభ సమయంలో పాలక వర్గాలు కూడా ఒత్తిడికి గురవుతాయి. దాంతో వాటి ప్రాతినిధ్య పార్టీల్లో అంటే పాలక పార్టీలో పదవులకోసం, అధికారం కోసం, నేతల మార్పిడి కోసం కుమ్ములాటలు ప్రారంభమవు తాయి. ప్రజల్లో వర్గ ఐక్యతను విచ్ఛిన్నం చేయ డం కోసమే గాక తమలోని ముఠా తగాదాలను పరిష్కరించుకోడానికి వేర్పాటు వాదాలను ముందుకు తెచ్చి ప్రోత్సహిస్తాయి. 'లేని శత్రువును ఉన్నట్లు చూపించి' ప్రజలను పక్కదోవ పట్టించడానికి పాలక వర్గాలు ప్రయత్నిస్తాయి. ఇతర కులాలు, మతాలకు చెందిన నీ పొరుగు వాణ్ణి శత్రువుగా చూపించి ప్రజల నిజమైన శత్రువు నుండి దృష్టి మళ్లిస్తాయి. ఈ కాలాన్ని ఉపయోగించుకుని అవి తమను తాము కూడదీసుకుని కొత్త దాడులు ప్రారంభిస్తాయి.
సరిగ్గా ఈ పూర్వరంగంలోనే మన రాష్ట్రం లో నయా-ఉదారవాద విధానాలు అమలు పరచడం ప్రారంభించారు. నయా-ఉదార వాదం అంటే వివిధ రంగాలనుండి ప్రభుత్వం తప్పుకోవడమే కాదు అయా రంగాల్లో ప్రయివేటు రంగాన్ని అనుమతించడం, బాగా లాభాలు గడించేట్లు చూడ్డం. సబ్సిడీలు, సామాజిక కార్యక్రమాలు నిలిపివేయడం, పిఎస్యులు మూసివేయడం వంటివి జరుగు తూనే ఉన్నాయి. ఇవన్నీ పేద ప్రజల బాధలు మరింత పెంచాయి. పేద ధనిక తారతమ్యాలు పెంచాయి. సంపద కొద్ది మంది దగ్గర పోగ యింది. బలహీనమైన రాష్ట్రాల్లో చొచ్చుకు పోవడం చాలా సులభమని ద్రవ్య పెట్టుబడికి తెలుసు. అందువల్ల తన ఆర్థిక దోపిడీ ఎజెండాతో బాటు ప్రభుత్వాలకు చెందిన అన్ని రంగాలనూ, ప్రతిఘటనోద్యమాలనూ బలహీన పరచడం వెనుక దానికి తనదైన సామాజిక- రాజకీయ ఎజెండా కూడా ఉంది. ప్రపంచీకరణ కేంద్రీకరణకూ, ఏకసదృశ స్థితికీ దారితీస్తోంది. విపరీతమైన కేంద్రీకరణ ముక్కలవడానికే దారితీస్తుంది అని ప్రొఫెసర్ అనంతమూర్తి చెప్పారు. ఈరోజు భాషా ప్రయుక్త రాష్ట్రాలను ముక్కలు చెయ్యాలన్న డిమాండ్లు దీనినుండే పుడుతున్నాయి. నయా-ఉదారవాద సిద్థాంతాన్ని అవలంభించే మతతత్వ శక్తులు ప్రాంతీయ వాదాన్ని లేవనెత్తడానికి ఎలాంటి సిగ్గు బిడియం చూపించవు. బిజెపి, జమత్-ఇ-ఉల్లేమా- హింద్..రెండూ రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని కోరడాన్ని మనం చూస్తాం.
ఈ రోజు ప్రపంచమంతా పాలకవర్గాలు వ్యవస్థాగ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ సంక్షోభం నుంచి బయటపడటానికి వారు మార్గాన్వేషణ చేస్తున్నారు. ఈ సంక్షోభం నుండి నష్టాలు లేకుండా లేక తక్కువ నష్టాలతో బయటపడేందుకుగాను వారు భారాలను కార్మిక వర్గం మీదా, ఇతర శ్రామిక ప్రజలమీదా నెట్టేయడానికి ప్రయత్నిస్తారు. ఈ సరికొత్త దాడులకు ప్రతిఘటనను విచ్ఛిన్నం చేయడానికి వారు ప్రజల్లో మరోసారి ఎటువంటి వేర్పాటు వాద ధోరణులనైనా ప్రోత్సహిస్తారు. ప్రజలు కులం/ఉపకులం మతం, ప్రాంతం/ఉప ప్రాంతం, లింగం, జాతి వగైరా ఎన్ని విధాలుగా చీలిపోతే వారిని అంతగా ఉపయోగించుకో వచ్చునన్న సంగతి వారికి తెలుసు. ఎన్ని ముక్క లైతే వారికి అంత సంతోషం. ఎందుకంటే ఆ మేరకు దోపిడీ దారులకు ప్రతిఘటన తగ్గిపోతుంది.
తెలుగు మాట్లాడే ప్రజల చరిత్రను గమ నిస్తే ఒక్క విషయం స్పష్టంగా తెలుస్తుంది. ప్రజలు మత సామరస్యంతో ప్రాంతాలకు అతీతంగా ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడు తుంది. సాంస్కృతికంగా, శిల్పకళాత్మకంగా, రాష్ట్రం కేవలం అందరిసహకారంతోనే సాధ్య పడుతుంది. ప్రజలందరూ తమ శక్తియుక్తు లన్నిటినీ సమకూర్చడం వల్లనే సాంస్కృతిక, వాస్తుపరమైన, కళాపరమైన అభివృద్ధి కూడా జరిగింది. కానీ దురదృష్టవశాత్తు రాష్ట్ర అభివృద్ధి గతంలో ఫ్యూడల్ పాలక వర్గాలకూ నేడు భూస్వామ్య-పెట్టుబడిదారీ వర్గాల కూటమికీ మాత్రమే పరిమితమైంది. దోపిడీ పీడనల పట్ల ప్రజల్లో చైతన్యం పెరగుతున్న కొద్దీ వారు పాలక వర్గాల ప్రయోజనాలతో బహిరంగంగా ఘర్షణ పడుతున్నారు. సామాజాన్ని నిర్మించడానికి శ్రామిక ప్రజలు ఒళ్లుగుల్ల చేసుకుంటుంటే పాలక వర్గాలు తమ ప్రయోజనాలు రక్షించు కోడానికి సమాజాన్ని ముక్కలు చేస్తున్నారు. అందువల్ల ఈ ప్రయత్నాలను తిప్పికొట్టాలంటే ప్రజల ఐక్యత, వర్గ ప్రాతిపదిపై వారి మధ్య ఐక్యత చాలా ముఖ్యం. కుల, మత, ప్రాంతీయ తత్వాలకు అతీతంగా పీడనకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో ఏకం కావడం ద్వారానే ప్రజలు విజయాలు సాధిస్తారు.
Article From MarxistPaper Written By ArunKumar
Thursday, May 6, 2010
వేదాల్లో ఏముంది?
ఒక వేయి సంవత్సరాల మానవజాతి పరిణామాన్ని, పురోగమనాన్ని, ఉత్పత్తి శక్తుల అభివృద్ధిని, ఉత్పత్తిలో అభివృద్ధిని, దాని పర్యవసానంగా సమాజజీవనంలో, సామాజిక వ్యవస్థ నిర్మాణంలో, మానవుల మధ్య సంబంధా లలో వచ్చిన మార్పులను వేదాలు చూపుతాయి. భాషా, సాంస్కృతిక, తాత్విక పరిణామం కూడ వీటిలో కనబడుతుంది. వర్ణాలు ఇంకా ఏర్పడని రోజుల్లో రచించిన ఋక్కులలో కులం, మతం, పరలోకం, ఆత్మ వంటి భావనలేమీ కనపడవు. కాని తర్వాత వేదాలలో వీటి ప్రస్తావనలు చోటుచేసుకున్నాయి.రచించినవి. ఆ కాలంనాటి కవుల మానసిక స్థితిని సక్రమంగా అర్థం చేసుకుంటేనే వేదాలను కూడా అర్థం చేసుకోడానికి వీలవుతుంది.
ఈ వేదాలలో ఏమున్నదో కూడా తెలుసుకోవాలి. అంతకు ముందు ఒక ముఖ్య మైన అంశాన్ని మనం పరిగణనలోకి తీసుకో వడం చాలా అవసరం. ఏదైనా ఒక గ్రంథం చదివితే అందులో ప్రస్తావించబడిన అంశాలను బట్టి ఆ గ్రంథ రచనా కాలాన్ని గుర్తించవచ్చు. ఆ కాలంలో ప్రజల జీవన స్థాయి ఎలా ఉండేదో ఊహించ వచ్చు. ఉదాహరణకు: రామాయణాన్ని వాల్మీకి రాసిన కాలంలో రథాలు, గుర్రాలు, పడవలు, నార చీరెలు, విల్లంబులు వంటివి ఉండేవని, కుల వ్యవస్థ స్థిరపడి ఉన్నదని అర్థం అవుతుంది. అలాగే ఆర్యుల పెత్తనానికి లోబడని విస్తారమైన ప్రాంతాలు చాలా ఉండేవని, దండకారణ్యం, ఋష్యమూకం, లంక వంటివి ఆ కోవకే చెందు తాయని గ్రహించగలుగుతాం. అదే సమయంలో ఆంజనేయుడు అమాంతం శరీరాన్ని అనేక రెట్లు పెంచివేయడం, మైళ్లకి మైళ్లు గాలిలో ఎగరడం, రాముడు ఒక్క బాణంతో ఏడు తాటిచెట్లను కూల్చివేయడం, బాణాలతో ఆకాశంలో పైకప్పు నిర్మించడం, రావణుడికి పదితలలు ఉండడం, పుష్పకవిమానం ఏ ఇంజనూ, ఇంధనమూ లేకుండానే నడవడం, ఎందరు దానిలో ఎక్కినా ఇంకా ఖాళీ ఉండడం(అదేమిటోగాని మన రైళ్లలో, విమానాల్లో రిజర్వేషన్లు ముందస్తుగా కోరినా చాలాసార్లు సీట్లు లేవనే సమాధానం వస్తూవుంటుంది) ఇలాంటి అతిశయోక్తులు, కవి/రచయిత కల్పనను, వర్ణణాచాతుర్యాన్నీ ప్రతి బింబిస్తూ కనపడతాయి. కాని అవన్నీ రామా యణ కాలంలో నిజంగా ఉనికిలో ఉన్నట్లు చరిత్రకారులు ఎవరూ ఆమోదించరు. ఇలా ఆమోదించని చరిత్రకారుల్లో అత్యధికులు దేవుడిని పూజించేవారుసైతం ఉన్నారని వేరే చెప్పనక్కరలేదనుకుంటాను.
ఒక నిర్థిష్ట కాలంలో, ఒక కవి/రచయిత జీవిత కాలంలో రాయబడిన గ్రంథం విషయం లో పై అంశాలు వర్తిస్తాయి. కాని వేదాల విషయంలో అలా కాదు. వేద కాలపు రచయి తల, ప్రజల పరిస్థితులను, ఆనాటి సమాజాన్ని అర్థం చేసుకోవాలంటే మరికొన్ని ప్రత్యేకతలను మనం పరిగణనలోకి తీసుకోవాలి. వేదాలను ఒక రచయిత/కొందరు రచయితలు రాయలేదు. కొన్ని వందల, వేలమంది రచయితలు వేదా లను సృజించారు. ఒక ఏభై, వంద సంవత్స రాలలో రాసినవి కావు. సుమారు వేయి సంవ త్సరాల కాలంలో వేదాల రచన జరిగిందని డా||సర్వేపల్లి రాధాకృష్ణన్ అభిప్రాయపడ్డారు. ఈ వెయ్యి సంవత్సరాల కాలం ప్రారంభంలో లిపి, నిర్థిష్టమైన భాషలేని దశ. చివరికి వచ్చే సరికి భాష నిర్ధిష్ట రూపం పొందింది. లిపి ఏర్పడింది. నోటి మాటగా పలికే దశనుండి రాయగలిగే దశవరకు సాగింది.
పశువుల మందలను వెంటబెట్టుకుని ఎక్కడ సంవత్సరం పొడుగునా నీళ్లూ, గడ్డీ దొరుకు తాయో వెతుక్కుంటూ బయలుదేరిన ఆదిమ గణ వ్యవస్థ వేదరచనా ప్రారంభకాలం. వెయ్యి సంవత్సరాల తర్వాత పరిస్థితి వేరు. అప్పటికి ఆర్యులు భారతదేశానికి రావడం. ఇక్కడి సింధు నాగరికతను ధ్వంసం చెయ్యడం, స్థానిక తెగలలో కొన్నింటిని లొంగదీసుకొని, మరికొన్నింటితో రాజీపడి మొత్తానికి తమ ఆధిపత్యాన్ని సాధించ డం జరిగిపోయింది. వర్ణ వ్యవస్థ ఏర్పడింది. సమాజం ఆదిమ దశ నుండి వర్గ విభేదాలు గల వ్యవసాయిక దశలోకి పరిణతి చెందింది. సూర్యోదయం, వర్షం, మెరుపు -ఇలాంటి ప్రకృతి దృశ్యాలను చిన్నపిల్లల మాదిరి అత్యంత సంభ్ర మాశ్చర్యాలతో చూసి కేరింతలు కొట్టి తమ స్పందనలను కవితలుగా అల్లిన వేదకాలపు తొలి రచయితలకు, ప్రకృతి శక్తులను కొంత అదుపులోకి తెచ్చుకుని వాటితో సహజీవనం చేస్తూ, ఈ ప్రకృతి అస్థిత్వం యొక్క మూల కారణాలను అన్వేషించే తాత్విక చింతన అలవర్చుకున్న వేదాల మలి రచయితలకు చాలా వ్యత్యాసం ఉంది.
ఒక వేయి సంవత్సరాల మానవజాతి పరిణామాన్ని, పురోగమనాన్ని, ఉత్పత్తి శక్తుల అభివృద్ధిని, ఉత్పత్తిలో అభివృద్ధిని, దాని పర్యవసానంగా సమాజ జీవనంలో, సామాజిక వ్యవస్థ నిర్మాణంలో, మానవుల మధ్య సంబంధా లలో వచ్చిన మార్పులను వేదాలు చూపుతాయి. భాషా, సాంస్కృతిక, తాత్విక పరిణామం కూడా వీటిలో కనబడుతుంది. వర్ణాలు ఇంకా ఏర్పడని రోజుల్లో రచించిన ఋక్కులలో కులం, మతం, పరలోకం, ఆత్మ వంటి భావనలేమీ కనపడవు. కాని తర్వాత వేదాలలో వీటి ప్రస్తావనలు చోటుచేసుకున్నాయి.
ఇంతకీ వేదాలెన్ని? - ఋగ్వేదం, సామ వేదం, యజుర్వేదం, అధర్వణవేదం - ఈ నాలుగు వేదాలు ఉన్నట్లు ప్రస్తుత కాలంలో ఎక్కువమంది అంగీకరిస్తారు. కాని వేదాల సంఖ్య కూడా వివాదాస్పదమే. భారతం రచించిన నన్నయ ''వేదత్రయ మూర్తయ: త్రిపురుషా:'' అని అన్నాడు. మూడు వేదాలు, వాటి రూపాలుగా ముగ్గురు దేవుళ్లు - బ్రహ్మ, విష్ణువు, ఈశ్వరుడు ఉన్నారని నన్నయ భావం. చాలా కాలం వరకు అధర్వణవేదానికి వేదం హౌదా లభించలేదు. తర్వాత కాలంలో భార తాన్ని పంచమ వేదం అని అన్నారు. ఎందుకైనా మంచిదని దానిని రాసిన వ్యాసుడిని విష్ణువు అవతారాల్లో ఒక అవతారంగా కలిపారు. అయినా, దానికి వేదం హౌదా దక్కనట్టే భావించాలి. 'ఆయుర్వేదం' అని ప్రాచీన వైద్య శాస్త్రానికి పేరున్నా, దానికీ వేదం హౌదా దక్కలేదు. పైగా వైద్యులను సమాజంలో అంటరానివాళ్లుగా పరిగణించిన ఘనత కూడా మన ప్రాచీన మనువాదులకే దక్కింది.
మొత్తానికి నాలుగు వేదాలు ఉన్నాయి. వీటిలో అతి ప్రాచీనమూ, అతి పెద్దదీ ఋగ్వేదం. ఇందులో 10,552 ఋక్కులు (రెండు/మూడు లైన్లకు మించని పద్యాల లాంటివి) ఉన్నాయి. వీటిని 1028 సూక్తాలుగా వర్గీకరించారు. అంటే ఒక్కో సూక్తంలో 10 ఋక్కులు ఉంటాయన్న మాట. ఈ సూక్తాలను తిరిగి మండలాలుగా వర్గీకరించారు. మొత్తం ఋగ్వేదం 10 మండలాలు(అధ్యాయాలు). ఇందులో మొదటి మండలంలో 191 సూక్తాలు (అంటే సుమారు 2000 ఋక్కులు) ఉన్నాయి. ఈ మొదటి మండలాన్ని 15 మంది రచయితలు రచించారు. దీనిని బట్టి ఋగ్వేద రచయితలే 100 మందికి పైగా ఉండవచ్చు. ఋగ్వేదంలో ప్రస్తావనకు వచ్చిన వరుణులు, అగ్ని, మిత్రుడు, సూర్యుడు లాంటి దేవతలు, పర్షియన్ల ప్రాచీన గ్రంథం 'అవెస్త'లోకూడా కనపడతారు. ఋగ్వేద సంస్కృత భాషకూ, అవెస్త గ్రంథంలో వాడిని భాషకూ, ఇతర ప్రాచీన ఇండో-యూరోపియన్ తెగల భాషలకూ ఉమ్మడి పదాలు చాలా ఉన్నాయి.
తమ సుదీర్ఘయాత్ర అనంతరం సింధు- హరప్ప ప్రాంతానికి చేరుకుని అక్కడి స్థానికులతో తలపడవలసి వచ్చినపుడు ఆర్యులు స్థానికుల సంస్కృతితో, ఇక్కడి దేవతల పట్ల గల నమ్మ కాలతో సైతం తలపడాల్సి వచ్చింది. తమతో బాటు పదిలంగా 'శృతాలు'గా కాపాడుకుని తెచ్చిన తమ పాటలను, కవిత్వాన్ని మరింత కట్టుదిట్టంగా పరిరక్షించవలసిన అగత్యం ఏర్ప డింది. దాని పర్యవసానమే క్రమబద్ధీకరిం చబడి, ఋగ్వేదం రూపం పొందింది. అయితే దీనిలోని పదో మండలం చాలా కాలం తర్వాత మూల గ్రంథానికి చేర్చబడిందని కొందరు పండితులు భావిస్తున్నారు.
ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం - ఈ మూడింటిలోని సారాంశం ఒక్కటేనని దాదాపు అందరూ అంగీకరిస్తున్నారు. సామవేదంలో 1791 ఋక్కులు ఉన్నాయి. వీటిలో అత్యధిక భాగం -దాదాపు 1715 -ఋగ్వేదంలో చెప్పినవే. మధురంగా, శ్రావ్యంగా పాడుకోడానికి వీలుగా తిరిగి రాయబడ్డాయి. సంగీత శాస్త్రానికి సామవేదం ప్రారంభంగా పరిగణిస్తారు.
ఇక యజుర్వేదం సంగతి చూద్దాం. యజ్ అన్న మూల పదం నుంచి ఈ పేరు వచ్చింది. దీనికి బలి/నైవేద్యం అని అర్థం. తమ కోర్కెలు తీర్చుకోడానికి దేవతలకు బలియిచ్చే కార్యక్రమమే యజ్ఞం. వర్ణ వ్యవస్థ బలపడ్డాక ఈ తంతు చేసే అర్హత, అధికారం అగ్రవర్ణాలు తమకే సొంతం చేసుకున్నాయి. కాని తొలి రోజుల్లో ప్రతీవాడూ తనకి నచ్చిన దేవతకి నైవేద్యం/బలి సమర్పించేవాడు. గ్రామ దేవతల పండగల్లో ఇప్పటికీ ఈ తంతు మన దేశంలో అన్ని ప్రాంతాల్లోనూ కనపడుతుంది. మొక్కు తీర్చు కునేటప్పుడు తన కోర్కెను వ్యక్తం చేసే పదాలే/మంత్రాలే యజుర్వేదం సారాంశం. ఐతే కాలక్రమేణా ఎవరూ అతిక్రమించడానికి వీలు లేని, మార్చడానికి వీలు లేని కొన్ని పద్ధతులుగా ఇవి రూపుదిద్దుకున్నాయి. ఋగ్వేదంలో ప్రస్తావించిన దేవతలే, అందులో వ్యక్తీకరించిన కోరికలే, పొగడ్తలే ఇక్కడ ఒక క్రమపద్ధతిలో దర్శనమిస్తాయి. ఆధునిక పరిభాషలో చెప్పా లంటే ఆఫీసు మాన్యువల్ అన్నమాట. యజుర్వే దంలో తిరిగి కృష్ణ యజుర్వేదమూ, శుక్ల యజుర్వేదమూ అని రెండు భాగాలు ఉన్నాయి.
ఇక ఆఖరుగా అధర్వణ వేదం. ఇందులో 20 అధ్యాయాలున్నాయి. అయిదువేలకు పైగా రుక్కులు 731 సూక్తాలుగా ఉన్నాయి. ఇందులో ఆధ్యాత్మిక చింతన, పరలోక భావన వంటివేమీ లేవు. కొడవటిగంటి కుటుంబరావు గారు ''ఇది బొత్తిగా ఐహిక సుఖ సాధన కోసం పనికి వచ్చే వేదం'' అన్నారు. అంటే ఈ లోకంలో సుఖంగా బతకడం ఎలా అన్నది చర్చించిన వేదం. ఆయుర్వేదం, ఖగోళ శాస్త్రం వంటివి అభివృద్ధి చెందడానికి వాటి వేరు అధర్వణ వేదంలోనే ఉంది అని అంటారు. బహుశ పరలోకం గొడవ బొత్తిగా లేనందువల్లనో ఏమో అధర్వణవేదాన్ని చాలా కాలంపాటు వేదంగా గుర్తించడానికే నిరాకరించారు.
అన్నింటిలోకీ ప్రధానమైన ఋగ్వేదంలో ఏమున్నది? దేవీప్రసాద్ ఛటోపాధ్యాయ ఇలా రాశారు : ''ఈ ఋక్కులు, పాటలు అనేకమైన దేవతలను గురించి చేసిన విపరీతమైన స్తుతు లుగా (అతిగా పొగడటం) భావించవచ్చు. ఆహార ధాన్యాలను దోచుకుంటూ, పశువులను దొంగిలిస్తూ, సంపదలను కొల్లగొడుతూ పరమ నిర్ధాక్షిణ్యంగా వాటిని తమలో పంపకం చేసుకునే ఆటవిక జాతి వీరుల స్తవాలే(పొగడ్తలే) ఈ ఋక్కులు. వారి నాయకులను సభాంగణంలో ''మిత్రులని'', ''పరమ మిత్రులని'', ''మిత్ర శ్రేష్టు లని'', ''పర్వతంలాగా స్థిరమైనవారని'', ''వనస్పతి లాంటి వారని'', ''ఆయుధం లాంటివారని'', ''ఓషధుల్లాంటి వారని'' -వీరు పొగిడేవారు. కొన్ని సమయాల్లో కేవలం భౌతికమైన ఈ లోకంలోని కోర్కెల స్వభావాన్ని కూడా దేవతా స్వరూపంగా వర్ణించేవారు. ఉదాహరణకు- ''గర్భస్రావ రక్షణ దేవత'', సంతాన దేవత' ''మశూచి దేవత'', ''అంటువ్యాధి నివారణ దేవత'' మొదలైనవి. శరీరానికి బలాన్నిచ్చే అన్న దేవతను ఏ విధంగా స్తుతించారో ఇంతకు ముందు వ్యాసంలో చూశాం. అలాగే శరీరానికి మత్తెక్కి ంచే సోమపానీయాన్ని(ఒక విధమైన కల్లు వంటి పానీయం) కూడా పొగిడిన ఋక్కులు ఉన్నాయి.''ఓ సోమమా! నన్ను ఈ ప్రపంచంలో అనంతమైన కాంతి ఉండే చోటికి సూర్యుడుండే దగ్గరికి, చావు, వినాశనం లేని చోటికి తీసు కుపో.వివస్వతుని కొడుకు రాజ్యమేలే చోటికి, స్వర్గం ఉండే రహస్య ప్రదేశానికి, శక్తివంతమైన జలధారలున్న చోటికి చేర్చు. అమరుణ్ని చెయ్యి.ఎక్కడ ఆశలు, కోర్కెలు తీరుతాయో, ఎక్కడ సోమం పుష్కలంగా దొరుకుతుందో, ఎక్కడ తిండి, ఆనందం దొరుకుతుందో అక్కడ నేను శాశ్వతంగా ఉండేలా చెయ్యి.'' (ఇప్పుడు తాగి తందనాలాడేవాళ్లు కూడా ఇంతకన్నా గొప్పగా కోరుకునేది వేరే ఏమన్నా ఉందా?) ఇక్కడ దేవత అన్న పదాన్ని 'పరమాత్మ' అన్న తాత్విక అర్థంతో చూడరాదు. దేవత/దేవుడు అంటే మనిషికి(కోరినది) ఇచ్చేవాడు అన్న అర్థంలోనే ఋగ్వేద రచయితలు ఆ పదాన్ని ఉపయోగించారు. హిందీలో 'దే' అంటే ఇయ్యి అని అర్థం. జ్ఞానం కలిగినవాడు తోటి మానవు డికి ఆ జ్ఞానాన్ని ఇస్తే అతడు దేవుడు- సూర్యుడు, చంద్రుడు వెలుగునిస్తారు కనక దేవతలు. తల్లి జన్మనిచ్చింది గనుక దేవత. తండ్రి విద్యాబు ద్ధులు/బతుకుతెరువు నేర్పుతాడు కనుక దేవత. ఇంటికొచ్చిన అతిథి తనరాక వలన ఆనందాన్ని కలిగిస్తాడు గనుక దేవత. అందుకే ''మాతృ దేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథి దేవోభవ'' అన్నారు.
ఋక్కుల్లో అత్యధిక భాగం ఇంద్రుడిని పొగిడినవి ఉన్నాయి. అతడు శత్రువులని చీల్చి చెండాడుతాడని, శత్రువుల కోటలను ధ్వంసం చేశాడని, ఆనకట్టలను పగల గొట్టాడని, తెగ తాగి బానకడుపు పెంచుకున్నాడని-ఇలా ఉన్నాయి పొగడ్తలు. ఇంద్రుడి తర్వాత స్థానం వరుణుడిది. ఆ తర్వాత అగ్నిది.... ఇలా తమ నాయకులనుగాని, ప్రకృతి శక్తులను గాని పొగిడిన ఋక్కులేఅధిక భాగం. వేదాల గురించి స్థూలంగా పరిశీలన చేసినపుడు ''వేదాల్లోనే సమస్త జ్ఞానము ఉన్నది'' అన్న నమ్మకం సరైంది కాదని తేట తెల్లం అవుతోంది. అభివృద్ధి శైశవ దశలో ఉన్న మానవ సమాజంలోని విభిన్న ఆలోచనల, కోర్కెల, ఆచారాల, సంస్కృతుల సమాహారంగా వేదాలు మనకి అర్థమౌతాయి. వేదాలపై పరిశోధనలు చేపట్టడం, ఇంతవరకు గమనిం చని, గ్రహించని కొత్త అంశాలమేన్నా ఉంటే బైటపెట్టడం అవసరం. కాని ఇప్పటికి కూడా దేశంలో వివిధ ప్రాంతాలలో ఉన్న వేద పాఠ శాలల్లో కేవలం వేదాలను యధాతథంగా వల్లె వేయడం నేర్పుతున్నారు. ఇంకాస్త శ్రద్ధ ఉన్న చోట వ్యాఖ్యానాలు నేర్పుతున్నారు. ప్రాచీన సమాజపు అవశేషాల్లా వేదపండితులు వ్యవహ రించడం వల్ల ప్రయోజనం ఏమిటో విజ్ఞులంతా ఆలోచించాలి.
ప్రఖ్యాత ఆధునిక భారతీయ తత్వవేత్తల్లో అరవిందఘోష్ ఒకరు. యోగిగా పరిగణించ బడిన స్వాతంత్ర యోధుడతను. వేదాలను సామాన్య అర్థంలో చూడరాదని, అందులోని ప్రతీదానికీ వెనుక ఒక విశేష అర్థం, రహస్య జ్ఞానం ఉన్నాయని ఆయన భావించారు. సూర్యుడు అంటే తెలివితేటలు, అగ్ని అంటే శక్తి, సోమం అంటే తాదాత్మ్యత-ఇలా అర్థం చేసుకోవాలని అన్నారు. వేదాల్లో దాగివున్న పరమార్థం పామరులకు అర్థం కాకూడదనే వాటిని ఋషులు నిగూఢంగా ఉండేలా రచించా రని, పామరులు అర్థం చేసుకుంటే వాటిని దుర్వి నియోగ పరిచే ప్రమాదం ఉందని భావించారు.అయితే మరొక ప్రఖ్యాత భారతీయ తత్వవేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అరబింద ఘోష్ అభిప్రాయాలతో ఏకీభవించలేదు. ''అరబిందఘోష్ చెప్పిన దానిని అంగీకరిస్తే మన భారతీయ తత్వశాస్త్రం ఒక అత్యున్నత శిఖరం స్థాయిలో ప్రారంభమై క్రమంగా కిందికి దిగజారిపోతున్న క్రమంలో ఉన్నట్లు భావించాల్సి వస్తుంది. కాని తత్వశాస్త్రం సాధారణ మానవ జాతి పరిణామక్రమంలో భాగంగా అభివృద్ధి చెందుతూ వస్తుందనేది విశ్వజనీన సత్యం. తొలినాటి ప్రాథమికమైన, మొరటుగా ఉండిన తాత్విక భావాల నుండి క్రమంగా అభివృద్ధి చెందుతూ భారతీయ తత్వశాస్త్రం అభివృద్ధి చెందింది. మొదట్లోనే అత్యంత ఘనంగా, లోపరహితంగా రూపొంది క్రమేణా దిగజారిపోయిందని భావించలేము.'' ఆధ్యా త్మికవాది అయినా, రాధాకృష్ణన్ చారిత్రిక దృష్టితో ఈ విషయంపై సరైన వైఖరినే తీసుకున్నారని, అరబిందఘోష్ వైఖరి సనాతన పాలకవర్గాలను బలపరిచేదిగా ఉందని స్పష్టమౌతూనే ఉంది కదా.
ప్రఖ్యాత రచయిత కొడవటిగంటి కుటుంబ రావు ఇలా అన్నారు : ''దాచిపెట్టిన జ్ఞానం నిరుపయోగం కావడమే గాక ప్రజలను పీడించ డానికి సాధనమౌతుంది'' అని తెలిసినవాళ్లు చెబుతారు. వేదాల విషయంలో ఇదే జరిగినట్లు కనబడుతుంది. వేదాలను బ్రాహ్మణులు గుత్తకు తీసుకుని వేదాధ్యయనానికి నిషేధాలు కల్పించి అందులో ఏమున్నదీ ఎవరికీ తెలియకుండా చేశారు. ఈ పరిస్థితిని ఆధారం చేసుకుని కొందరు ముందుకుపోవడమంటే భయమూ, అసహ్యమూ కలవాళ్లు వేదాల్లో లేనిదేదీలేదని ప్రజలను నమ్మించజూశారు.'' ''వేదాలను గురించీ, ఆ కాలపు మనుషుల గురించీ తెలుసుకొనడం మనకీనాడు ఎంతైనా అవసరం. ఎందుకంటే అప్పటికీ, ఇప్పటికీ జీవితంలోనూ సమాజ స్వరూపంలోనూ ఊహించరాని మార్పులెన్నో వచ్చినా మన సంస్కృతి అంతా ఆ వేదాల మీదే ఆధారపడి పెరిగింది. ఈ ఇరవయ్యో శతాబ్ధంలో ఈ సంస్కృతిలో మౌలికమైన మార్పులు రాకపోతే మనం ప్రపంచ సంస్కృతికి వెనుకబడి వుండటం తప్పనిసరి అవుతుంది. అందుకని తెలిసినవాళ్లు వేదాలను గురించీ, వేదకాలపు జీవితం గురించీ సాధ్యమైనన్ని వాస్తవ విషయాలను ప్రజలకు తెలియజెప్పాలి.'' ఇంతకీ వేదాల్లో ఉన్న తాత్విక సారాంశం ఏమిటి? భావవాదమా? లేక భౌతికవాదమా? అని ఎవరికైనా సందేహం రావచ్చు. రామాయణ మంతావిని రాముడికి సీత ఏమౌతుంది? అని ఒక పెద్దమనిషి అడిగాడట. దాన్ని కొట్టిపారెయ్య కుండా సీరియస్గా తీసుకుని ఆరుద్ర''రాముడికి సీత ఏమౌతుంది?'' అన్న పరిశోధక గ్రంథం రాశారు. అందువల్ల వేదాలలోని తాత్విక భావ జాల సారాంశం, వెయ్యి సంవత్సరాల వేదకాలంలోను, అనంతర కాలంలోను దానిలో వచ్చిన పరిణామం ఏమిటో తప్పకుండా తెలుసుకోవలసిందే. దానిని మరో వ్యాసంలో చూద్దాం.
Article From MarkistPaper Writen By ఎం.వి.ఎస్. శర్మ
ఈ వేదాలలో ఏమున్నదో కూడా తెలుసుకోవాలి. అంతకు ముందు ఒక ముఖ్య మైన అంశాన్ని మనం పరిగణనలోకి తీసుకో వడం చాలా అవసరం. ఏదైనా ఒక గ్రంథం చదివితే అందులో ప్రస్తావించబడిన అంశాలను బట్టి ఆ గ్రంథ రచనా కాలాన్ని గుర్తించవచ్చు. ఆ కాలంలో ప్రజల జీవన స్థాయి ఎలా ఉండేదో ఊహించ వచ్చు. ఉదాహరణకు: రామాయణాన్ని వాల్మీకి రాసిన కాలంలో రథాలు, గుర్రాలు, పడవలు, నార చీరెలు, విల్లంబులు వంటివి ఉండేవని, కుల వ్యవస్థ స్థిరపడి ఉన్నదని అర్థం అవుతుంది. అలాగే ఆర్యుల పెత్తనానికి లోబడని విస్తారమైన ప్రాంతాలు చాలా ఉండేవని, దండకారణ్యం, ఋష్యమూకం, లంక వంటివి ఆ కోవకే చెందు తాయని గ్రహించగలుగుతాం. అదే సమయంలో ఆంజనేయుడు అమాంతం శరీరాన్ని అనేక రెట్లు పెంచివేయడం, మైళ్లకి మైళ్లు గాలిలో ఎగరడం, రాముడు ఒక్క బాణంతో ఏడు తాటిచెట్లను కూల్చివేయడం, బాణాలతో ఆకాశంలో పైకప్పు నిర్మించడం, రావణుడికి పదితలలు ఉండడం, పుష్పకవిమానం ఏ ఇంజనూ, ఇంధనమూ లేకుండానే నడవడం, ఎందరు దానిలో ఎక్కినా ఇంకా ఖాళీ ఉండడం(అదేమిటోగాని మన రైళ్లలో, విమానాల్లో రిజర్వేషన్లు ముందస్తుగా కోరినా చాలాసార్లు సీట్లు లేవనే సమాధానం వస్తూవుంటుంది) ఇలాంటి అతిశయోక్తులు, కవి/రచయిత కల్పనను, వర్ణణాచాతుర్యాన్నీ ప్రతి బింబిస్తూ కనపడతాయి. కాని అవన్నీ రామా యణ కాలంలో నిజంగా ఉనికిలో ఉన్నట్లు చరిత్రకారులు ఎవరూ ఆమోదించరు. ఇలా ఆమోదించని చరిత్రకారుల్లో అత్యధికులు దేవుడిని పూజించేవారుసైతం ఉన్నారని వేరే చెప్పనక్కరలేదనుకుంటాను.
ఒక నిర్థిష్ట కాలంలో, ఒక కవి/రచయిత జీవిత కాలంలో రాయబడిన గ్రంథం విషయం లో పై అంశాలు వర్తిస్తాయి. కాని వేదాల విషయంలో అలా కాదు. వేద కాలపు రచయి తల, ప్రజల పరిస్థితులను, ఆనాటి సమాజాన్ని అర్థం చేసుకోవాలంటే మరికొన్ని ప్రత్యేకతలను మనం పరిగణనలోకి తీసుకోవాలి. వేదాలను ఒక రచయిత/కొందరు రచయితలు రాయలేదు. కొన్ని వందల, వేలమంది రచయితలు వేదా లను సృజించారు. ఒక ఏభై, వంద సంవత్స రాలలో రాసినవి కావు. సుమారు వేయి సంవ త్సరాల కాలంలో వేదాల రచన జరిగిందని డా||సర్వేపల్లి రాధాకృష్ణన్ అభిప్రాయపడ్డారు. ఈ వెయ్యి సంవత్సరాల కాలం ప్రారంభంలో లిపి, నిర్థిష్టమైన భాషలేని దశ. చివరికి వచ్చే సరికి భాష నిర్ధిష్ట రూపం పొందింది. లిపి ఏర్పడింది. నోటి మాటగా పలికే దశనుండి రాయగలిగే దశవరకు సాగింది.
పశువుల మందలను వెంటబెట్టుకుని ఎక్కడ సంవత్సరం పొడుగునా నీళ్లూ, గడ్డీ దొరుకు తాయో వెతుక్కుంటూ బయలుదేరిన ఆదిమ గణ వ్యవస్థ వేదరచనా ప్రారంభకాలం. వెయ్యి సంవత్సరాల తర్వాత పరిస్థితి వేరు. అప్పటికి ఆర్యులు భారతదేశానికి రావడం. ఇక్కడి సింధు నాగరికతను ధ్వంసం చెయ్యడం, స్థానిక తెగలలో కొన్నింటిని లొంగదీసుకొని, మరికొన్నింటితో రాజీపడి మొత్తానికి తమ ఆధిపత్యాన్ని సాధించ డం జరిగిపోయింది. వర్ణ వ్యవస్థ ఏర్పడింది. సమాజం ఆదిమ దశ నుండి వర్గ విభేదాలు గల వ్యవసాయిక దశలోకి పరిణతి చెందింది. సూర్యోదయం, వర్షం, మెరుపు -ఇలాంటి ప్రకృతి దృశ్యాలను చిన్నపిల్లల మాదిరి అత్యంత సంభ్ర మాశ్చర్యాలతో చూసి కేరింతలు కొట్టి తమ స్పందనలను కవితలుగా అల్లిన వేదకాలపు తొలి రచయితలకు, ప్రకృతి శక్తులను కొంత అదుపులోకి తెచ్చుకుని వాటితో సహజీవనం చేస్తూ, ఈ ప్రకృతి అస్థిత్వం యొక్క మూల కారణాలను అన్వేషించే తాత్విక చింతన అలవర్చుకున్న వేదాల మలి రచయితలకు చాలా వ్యత్యాసం ఉంది.
ఒక వేయి సంవత్సరాల మానవజాతి పరిణామాన్ని, పురోగమనాన్ని, ఉత్పత్తి శక్తుల అభివృద్ధిని, ఉత్పత్తిలో అభివృద్ధిని, దాని పర్యవసానంగా సమాజ జీవనంలో, సామాజిక వ్యవస్థ నిర్మాణంలో, మానవుల మధ్య సంబంధా లలో వచ్చిన మార్పులను వేదాలు చూపుతాయి. భాషా, సాంస్కృతిక, తాత్విక పరిణామం కూడా వీటిలో కనబడుతుంది. వర్ణాలు ఇంకా ఏర్పడని రోజుల్లో రచించిన ఋక్కులలో కులం, మతం, పరలోకం, ఆత్మ వంటి భావనలేమీ కనపడవు. కాని తర్వాత వేదాలలో వీటి ప్రస్తావనలు చోటుచేసుకున్నాయి.
ఇంతకీ వేదాలెన్ని? - ఋగ్వేదం, సామ వేదం, యజుర్వేదం, అధర్వణవేదం - ఈ నాలుగు వేదాలు ఉన్నట్లు ప్రస్తుత కాలంలో ఎక్కువమంది అంగీకరిస్తారు. కాని వేదాల సంఖ్య కూడా వివాదాస్పదమే. భారతం రచించిన నన్నయ ''వేదత్రయ మూర్తయ: త్రిపురుషా:'' అని అన్నాడు. మూడు వేదాలు, వాటి రూపాలుగా ముగ్గురు దేవుళ్లు - బ్రహ్మ, విష్ణువు, ఈశ్వరుడు ఉన్నారని నన్నయ భావం. చాలా కాలం వరకు అధర్వణవేదానికి వేదం హౌదా లభించలేదు. తర్వాత కాలంలో భార తాన్ని పంచమ వేదం అని అన్నారు. ఎందుకైనా మంచిదని దానిని రాసిన వ్యాసుడిని విష్ణువు అవతారాల్లో ఒక అవతారంగా కలిపారు. అయినా, దానికి వేదం హౌదా దక్కనట్టే భావించాలి. 'ఆయుర్వేదం' అని ప్రాచీన వైద్య శాస్త్రానికి పేరున్నా, దానికీ వేదం హౌదా దక్కలేదు. పైగా వైద్యులను సమాజంలో అంటరానివాళ్లుగా పరిగణించిన ఘనత కూడా మన ప్రాచీన మనువాదులకే దక్కింది.
మొత్తానికి నాలుగు వేదాలు ఉన్నాయి. వీటిలో అతి ప్రాచీనమూ, అతి పెద్దదీ ఋగ్వేదం. ఇందులో 10,552 ఋక్కులు (రెండు/మూడు లైన్లకు మించని పద్యాల లాంటివి) ఉన్నాయి. వీటిని 1028 సూక్తాలుగా వర్గీకరించారు. అంటే ఒక్కో సూక్తంలో 10 ఋక్కులు ఉంటాయన్న మాట. ఈ సూక్తాలను తిరిగి మండలాలుగా వర్గీకరించారు. మొత్తం ఋగ్వేదం 10 మండలాలు(అధ్యాయాలు). ఇందులో మొదటి మండలంలో 191 సూక్తాలు (అంటే సుమారు 2000 ఋక్కులు) ఉన్నాయి. ఈ మొదటి మండలాన్ని 15 మంది రచయితలు రచించారు. దీనిని బట్టి ఋగ్వేద రచయితలే 100 మందికి పైగా ఉండవచ్చు. ఋగ్వేదంలో ప్రస్తావనకు వచ్చిన వరుణులు, అగ్ని, మిత్రుడు, సూర్యుడు లాంటి దేవతలు, పర్షియన్ల ప్రాచీన గ్రంథం 'అవెస్త'లోకూడా కనపడతారు. ఋగ్వేద సంస్కృత భాషకూ, అవెస్త గ్రంథంలో వాడిని భాషకూ, ఇతర ప్రాచీన ఇండో-యూరోపియన్ తెగల భాషలకూ ఉమ్మడి పదాలు చాలా ఉన్నాయి.
తమ సుదీర్ఘయాత్ర అనంతరం సింధు- హరప్ప ప్రాంతానికి చేరుకుని అక్కడి స్థానికులతో తలపడవలసి వచ్చినపుడు ఆర్యులు స్థానికుల సంస్కృతితో, ఇక్కడి దేవతల పట్ల గల నమ్మ కాలతో సైతం తలపడాల్సి వచ్చింది. తమతో బాటు పదిలంగా 'శృతాలు'గా కాపాడుకుని తెచ్చిన తమ పాటలను, కవిత్వాన్ని మరింత కట్టుదిట్టంగా పరిరక్షించవలసిన అగత్యం ఏర్ప డింది. దాని పర్యవసానమే క్రమబద్ధీకరిం చబడి, ఋగ్వేదం రూపం పొందింది. అయితే దీనిలోని పదో మండలం చాలా కాలం తర్వాత మూల గ్రంథానికి చేర్చబడిందని కొందరు పండితులు భావిస్తున్నారు.
ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం - ఈ మూడింటిలోని సారాంశం ఒక్కటేనని దాదాపు అందరూ అంగీకరిస్తున్నారు. సామవేదంలో 1791 ఋక్కులు ఉన్నాయి. వీటిలో అత్యధిక భాగం -దాదాపు 1715 -ఋగ్వేదంలో చెప్పినవే. మధురంగా, శ్రావ్యంగా పాడుకోడానికి వీలుగా తిరిగి రాయబడ్డాయి. సంగీత శాస్త్రానికి సామవేదం ప్రారంభంగా పరిగణిస్తారు.
ఇక యజుర్వేదం సంగతి చూద్దాం. యజ్ అన్న మూల పదం నుంచి ఈ పేరు వచ్చింది. దీనికి బలి/నైవేద్యం అని అర్థం. తమ కోర్కెలు తీర్చుకోడానికి దేవతలకు బలియిచ్చే కార్యక్రమమే యజ్ఞం. వర్ణ వ్యవస్థ బలపడ్డాక ఈ తంతు చేసే అర్హత, అధికారం అగ్రవర్ణాలు తమకే సొంతం చేసుకున్నాయి. కాని తొలి రోజుల్లో ప్రతీవాడూ తనకి నచ్చిన దేవతకి నైవేద్యం/బలి సమర్పించేవాడు. గ్రామ దేవతల పండగల్లో ఇప్పటికీ ఈ తంతు మన దేశంలో అన్ని ప్రాంతాల్లోనూ కనపడుతుంది. మొక్కు తీర్చు కునేటప్పుడు తన కోర్కెను వ్యక్తం చేసే పదాలే/మంత్రాలే యజుర్వేదం సారాంశం. ఐతే కాలక్రమేణా ఎవరూ అతిక్రమించడానికి వీలు లేని, మార్చడానికి వీలు లేని కొన్ని పద్ధతులుగా ఇవి రూపుదిద్దుకున్నాయి. ఋగ్వేదంలో ప్రస్తావించిన దేవతలే, అందులో వ్యక్తీకరించిన కోరికలే, పొగడ్తలే ఇక్కడ ఒక క్రమపద్ధతిలో దర్శనమిస్తాయి. ఆధునిక పరిభాషలో చెప్పా లంటే ఆఫీసు మాన్యువల్ అన్నమాట. యజుర్వే దంలో తిరిగి కృష్ణ యజుర్వేదమూ, శుక్ల యజుర్వేదమూ అని రెండు భాగాలు ఉన్నాయి.
ఇక ఆఖరుగా అధర్వణ వేదం. ఇందులో 20 అధ్యాయాలున్నాయి. అయిదువేలకు పైగా రుక్కులు 731 సూక్తాలుగా ఉన్నాయి. ఇందులో ఆధ్యాత్మిక చింతన, పరలోక భావన వంటివేమీ లేవు. కొడవటిగంటి కుటుంబరావు గారు ''ఇది బొత్తిగా ఐహిక సుఖ సాధన కోసం పనికి వచ్చే వేదం'' అన్నారు. అంటే ఈ లోకంలో సుఖంగా బతకడం ఎలా అన్నది చర్చించిన వేదం. ఆయుర్వేదం, ఖగోళ శాస్త్రం వంటివి అభివృద్ధి చెందడానికి వాటి వేరు అధర్వణ వేదంలోనే ఉంది అని అంటారు. బహుశ పరలోకం గొడవ బొత్తిగా లేనందువల్లనో ఏమో అధర్వణవేదాన్ని చాలా కాలంపాటు వేదంగా గుర్తించడానికే నిరాకరించారు.
అన్నింటిలోకీ ప్రధానమైన ఋగ్వేదంలో ఏమున్నది? దేవీప్రసాద్ ఛటోపాధ్యాయ ఇలా రాశారు : ''ఈ ఋక్కులు, పాటలు అనేకమైన దేవతలను గురించి చేసిన విపరీతమైన స్తుతు లుగా (అతిగా పొగడటం) భావించవచ్చు. ఆహార ధాన్యాలను దోచుకుంటూ, పశువులను దొంగిలిస్తూ, సంపదలను కొల్లగొడుతూ పరమ నిర్ధాక్షిణ్యంగా వాటిని తమలో పంపకం చేసుకునే ఆటవిక జాతి వీరుల స్తవాలే(పొగడ్తలే) ఈ ఋక్కులు. వారి నాయకులను సభాంగణంలో ''మిత్రులని'', ''పరమ మిత్రులని'', ''మిత్ర శ్రేష్టు లని'', ''పర్వతంలాగా స్థిరమైనవారని'', ''వనస్పతి లాంటి వారని'', ''ఆయుధం లాంటివారని'', ''ఓషధుల్లాంటి వారని'' -వీరు పొగిడేవారు. కొన్ని సమయాల్లో కేవలం భౌతికమైన ఈ లోకంలోని కోర్కెల స్వభావాన్ని కూడా దేవతా స్వరూపంగా వర్ణించేవారు. ఉదాహరణకు- ''గర్భస్రావ రక్షణ దేవత'', సంతాన దేవత' ''మశూచి దేవత'', ''అంటువ్యాధి నివారణ దేవత'' మొదలైనవి. శరీరానికి బలాన్నిచ్చే అన్న దేవతను ఏ విధంగా స్తుతించారో ఇంతకు ముందు వ్యాసంలో చూశాం. అలాగే శరీరానికి మత్తెక్కి ంచే సోమపానీయాన్ని(ఒక విధమైన కల్లు వంటి పానీయం) కూడా పొగిడిన ఋక్కులు ఉన్నాయి.''ఓ సోమమా! నన్ను ఈ ప్రపంచంలో అనంతమైన కాంతి ఉండే చోటికి సూర్యుడుండే దగ్గరికి, చావు, వినాశనం లేని చోటికి తీసు కుపో.వివస్వతుని కొడుకు రాజ్యమేలే చోటికి, స్వర్గం ఉండే రహస్య ప్రదేశానికి, శక్తివంతమైన జలధారలున్న చోటికి చేర్చు. అమరుణ్ని చెయ్యి.ఎక్కడ ఆశలు, కోర్కెలు తీరుతాయో, ఎక్కడ సోమం పుష్కలంగా దొరుకుతుందో, ఎక్కడ తిండి, ఆనందం దొరుకుతుందో అక్కడ నేను శాశ్వతంగా ఉండేలా చెయ్యి.'' (ఇప్పుడు తాగి తందనాలాడేవాళ్లు కూడా ఇంతకన్నా గొప్పగా కోరుకునేది వేరే ఏమన్నా ఉందా?) ఇక్కడ దేవత అన్న పదాన్ని 'పరమాత్మ' అన్న తాత్విక అర్థంతో చూడరాదు. దేవత/దేవుడు అంటే మనిషికి(కోరినది) ఇచ్చేవాడు అన్న అర్థంలోనే ఋగ్వేద రచయితలు ఆ పదాన్ని ఉపయోగించారు. హిందీలో 'దే' అంటే ఇయ్యి అని అర్థం. జ్ఞానం కలిగినవాడు తోటి మానవు డికి ఆ జ్ఞానాన్ని ఇస్తే అతడు దేవుడు- సూర్యుడు, చంద్రుడు వెలుగునిస్తారు కనక దేవతలు. తల్లి జన్మనిచ్చింది గనుక దేవత. తండ్రి విద్యాబు ద్ధులు/బతుకుతెరువు నేర్పుతాడు కనుక దేవత. ఇంటికొచ్చిన అతిథి తనరాక వలన ఆనందాన్ని కలిగిస్తాడు గనుక దేవత. అందుకే ''మాతృ దేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథి దేవోభవ'' అన్నారు.
ఋక్కుల్లో అత్యధిక భాగం ఇంద్రుడిని పొగిడినవి ఉన్నాయి. అతడు శత్రువులని చీల్చి చెండాడుతాడని, శత్రువుల కోటలను ధ్వంసం చేశాడని, ఆనకట్టలను పగల గొట్టాడని, తెగ తాగి బానకడుపు పెంచుకున్నాడని-ఇలా ఉన్నాయి పొగడ్తలు. ఇంద్రుడి తర్వాత స్థానం వరుణుడిది. ఆ తర్వాత అగ్నిది.... ఇలా తమ నాయకులనుగాని, ప్రకృతి శక్తులను గాని పొగిడిన ఋక్కులేఅధిక భాగం. వేదాల గురించి స్థూలంగా పరిశీలన చేసినపుడు ''వేదాల్లోనే సమస్త జ్ఞానము ఉన్నది'' అన్న నమ్మకం సరైంది కాదని తేట తెల్లం అవుతోంది. అభివృద్ధి శైశవ దశలో ఉన్న మానవ సమాజంలోని విభిన్న ఆలోచనల, కోర్కెల, ఆచారాల, సంస్కృతుల సమాహారంగా వేదాలు మనకి అర్థమౌతాయి. వేదాలపై పరిశోధనలు చేపట్టడం, ఇంతవరకు గమనిం చని, గ్రహించని కొత్త అంశాలమేన్నా ఉంటే బైటపెట్టడం అవసరం. కాని ఇప్పటికి కూడా దేశంలో వివిధ ప్రాంతాలలో ఉన్న వేద పాఠ శాలల్లో కేవలం వేదాలను యధాతథంగా వల్లె వేయడం నేర్పుతున్నారు. ఇంకాస్త శ్రద్ధ ఉన్న చోట వ్యాఖ్యానాలు నేర్పుతున్నారు. ప్రాచీన సమాజపు అవశేషాల్లా వేదపండితులు వ్యవహ రించడం వల్ల ప్రయోజనం ఏమిటో విజ్ఞులంతా ఆలోచించాలి.
ప్రఖ్యాత ఆధునిక భారతీయ తత్వవేత్తల్లో అరవిందఘోష్ ఒకరు. యోగిగా పరిగణించ బడిన స్వాతంత్ర యోధుడతను. వేదాలను సామాన్య అర్థంలో చూడరాదని, అందులోని ప్రతీదానికీ వెనుక ఒక విశేష అర్థం, రహస్య జ్ఞానం ఉన్నాయని ఆయన భావించారు. సూర్యుడు అంటే తెలివితేటలు, అగ్ని అంటే శక్తి, సోమం అంటే తాదాత్మ్యత-ఇలా అర్థం చేసుకోవాలని అన్నారు. వేదాల్లో దాగివున్న పరమార్థం పామరులకు అర్థం కాకూడదనే వాటిని ఋషులు నిగూఢంగా ఉండేలా రచించా రని, పామరులు అర్థం చేసుకుంటే వాటిని దుర్వి నియోగ పరిచే ప్రమాదం ఉందని భావించారు.అయితే మరొక ప్రఖ్యాత భారతీయ తత్వవేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అరబింద ఘోష్ అభిప్రాయాలతో ఏకీభవించలేదు. ''అరబిందఘోష్ చెప్పిన దానిని అంగీకరిస్తే మన భారతీయ తత్వశాస్త్రం ఒక అత్యున్నత శిఖరం స్థాయిలో ప్రారంభమై క్రమంగా కిందికి దిగజారిపోతున్న క్రమంలో ఉన్నట్లు భావించాల్సి వస్తుంది. కాని తత్వశాస్త్రం సాధారణ మానవ జాతి పరిణామక్రమంలో భాగంగా అభివృద్ధి చెందుతూ వస్తుందనేది విశ్వజనీన సత్యం. తొలినాటి ప్రాథమికమైన, మొరటుగా ఉండిన తాత్విక భావాల నుండి క్రమంగా అభివృద్ధి చెందుతూ భారతీయ తత్వశాస్త్రం అభివృద్ధి చెందింది. మొదట్లోనే అత్యంత ఘనంగా, లోపరహితంగా రూపొంది క్రమేణా దిగజారిపోయిందని భావించలేము.'' ఆధ్యా త్మికవాది అయినా, రాధాకృష్ణన్ చారిత్రిక దృష్టితో ఈ విషయంపై సరైన వైఖరినే తీసుకున్నారని, అరబిందఘోష్ వైఖరి సనాతన పాలకవర్గాలను బలపరిచేదిగా ఉందని స్పష్టమౌతూనే ఉంది కదా.
ప్రఖ్యాత రచయిత కొడవటిగంటి కుటుంబ రావు ఇలా అన్నారు : ''దాచిపెట్టిన జ్ఞానం నిరుపయోగం కావడమే గాక ప్రజలను పీడించ డానికి సాధనమౌతుంది'' అని తెలిసినవాళ్లు చెబుతారు. వేదాల విషయంలో ఇదే జరిగినట్లు కనబడుతుంది. వేదాలను బ్రాహ్మణులు గుత్తకు తీసుకుని వేదాధ్యయనానికి నిషేధాలు కల్పించి అందులో ఏమున్నదీ ఎవరికీ తెలియకుండా చేశారు. ఈ పరిస్థితిని ఆధారం చేసుకుని కొందరు ముందుకుపోవడమంటే భయమూ, అసహ్యమూ కలవాళ్లు వేదాల్లో లేనిదేదీలేదని ప్రజలను నమ్మించజూశారు.'' ''వేదాలను గురించీ, ఆ కాలపు మనుషుల గురించీ తెలుసుకొనడం మనకీనాడు ఎంతైనా అవసరం. ఎందుకంటే అప్పటికీ, ఇప్పటికీ జీవితంలోనూ సమాజ స్వరూపంలోనూ ఊహించరాని మార్పులెన్నో వచ్చినా మన సంస్కృతి అంతా ఆ వేదాల మీదే ఆధారపడి పెరిగింది. ఈ ఇరవయ్యో శతాబ్ధంలో ఈ సంస్కృతిలో మౌలికమైన మార్పులు రాకపోతే మనం ప్రపంచ సంస్కృతికి వెనుకబడి వుండటం తప్పనిసరి అవుతుంది. అందుకని తెలిసినవాళ్లు వేదాలను గురించీ, వేదకాలపు జీవితం గురించీ సాధ్యమైనన్ని వాస్తవ విషయాలను ప్రజలకు తెలియజెప్పాలి.'' ఇంతకీ వేదాల్లో ఉన్న తాత్విక సారాంశం ఏమిటి? భావవాదమా? లేక భౌతికవాదమా? అని ఎవరికైనా సందేహం రావచ్చు. రామాయణ మంతావిని రాముడికి సీత ఏమౌతుంది? అని ఒక పెద్దమనిషి అడిగాడట. దాన్ని కొట్టిపారెయ్య కుండా సీరియస్గా తీసుకుని ఆరుద్ర''రాముడికి సీత ఏమౌతుంది?'' అన్న పరిశోధక గ్రంథం రాశారు. అందువల్ల వేదాలలోని తాత్విక భావ జాల సారాంశం, వెయ్యి సంవత్సరాల వేదకాలంలోను, అనంతర కాలంలోను దానిలో వచ్చిన పరిణామం ఏమిటో తప్పకుండా తెలుసుకోవలసిందే. దానిని మరో వ్యాసంలో చూద్దాం.
Article From MarkistPaper Writen By ఎం.వి.ఎస్. శర్మ
Subscribe to:
Posts (Atom)